అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రాజమహేంద్రవరం శ్రీరామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంచార వైద్యశాలలో నిర్వహించిన ప్రత్యేక వైద్యశిబిరంలో రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ తెలిపారు. మేనేజర్ స్వామీ రఘువీరనంద మహరాజ్, ఆఫీస్ ఇంధార్జి స్వామి వేదవిద్యానందమహరాజ్ పర్యవేక్షించారు. వైద్యులు గోలి వెంకట రామారావు, కస్తూరి సుబ్రమణ్యం, శ్రీకృష్ణ, టీవీ సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, సంపత్ కుమార్, జీఎస్ఎల్ డాక్టర్లు సేవలందిందారు. సుమారు 253 మందికి వైద్యం అందించినట్టు స్వామీజీ తెలిపారు. వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 65 మందిని పరీక్షించారు. అవసరమైన 30 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ముగ్గురిని కంటి ఆపరేషన్లు నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రికి తరలించారు. క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, వలంటీర్లు ఎల్డీవీ భగీరథ రాజు, ఉదయ్ కిరణ్, మంగిరెడ్డి, జయకుమార్, ఆదిత్య పాల్గొన్నారు.
305views
You Might Also Like
బంగ్లాదేశ్లో అల్ఖైదా స్థావరాలపై ఐరాస హెచ్చరిక!
69
బంగ్లాదేశ్ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు అల్ఖైదా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) అక్కడ ఉగ్రవాద సెల్స్ను ఏర్పాటు...
కచ్లో మధ్యయుగపు ఆవాసాల గుర్తింపు
50
గుజరాత్లోని కచ్ ప్రాంతంలో, భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక మధ్యయుగపు జనవాసం అవశేషాలను కనుగొన్నారు. ఈ తవ్వకాల్లో భారీ ఇటుక కట్టడాలు, పురాతన...
శ్రావణ మాసంలో ఆధ్యాత్మికతతో పాటు ఆహార నియంత్రణ
69
శ్రావణ మాసం వచ్చిందంటే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. శివుడిని, పార్వతీదేవిని, విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ భక్తులు పూజలు, అభిషేకాలు,...
మంగినపూడి తీరంలో 63 అడుగుల మట్టి “విజయ గణపతి”
57
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించేందుకు...
2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?
1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? — ప్రశాంత్ పోల్ 17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు...
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు.. నకిలీ వెబ్సైట్లపై టీటీడీ నిఘా
44
తిరుమల: శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్ల పట్ల అప్రమత్తంగా...





