News

News

అమర్ నాథ్ యాత్రలో భక్తుల కోలాహలం…

అమర్‌నాథ్‌లో దేవదేవుడైన పరమశివుడిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి అమర్ నాథ్ యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమరనాథుణ్ణి ఆదివారం నాడు 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం నాటికే  2,93,929 మంది భక్తులు...
News

సముద్రగర్భంలో రామసేతు వంతెన నిజమే

భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. భారత్,...
News

జనబాహుళ్యంలోకి మరిన్ని అన్నమయ్య కీర్తనలు

పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన 32 వేల సంకీర్తనలలో కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని.. ఇంకా అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జన బాహుళ్యంలోకి తీసుకురావాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అధికారులను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా...
News

తిరుమలలో పెరిగిన రద్దీ

వారాంతపు సెలవుల వల్ల తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టైం స్లాటేడ్ దర్శన్ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ ఆదివారం కొనసాగింది. ఉచిత సర్వదర్శనంకోసం క్యూ లైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు,...
News

మేధో వికాసం మాతృమూర్తితోనే సాధ్యం

వ్యక్తుల మేధో వికాసం మాతృమూర్తితోనే సాధ్యమని చైతన్య తపోవనం పీఠాధిపతి మాతా శివ చైతన్య అన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని సంస్కృత భారతి సంస్థ రెండు రోజులపాటు జాతీయ స్థాయి అఖిల భారత బాల కేంద్ర శిక్షకుల ప్రశిక్షా కార్యక్రమం నిర్వహించింది. శిక్షణ...
ArticlesNews

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సంఘ్‌లో చేరుతున్న యువత

జార్ఖండ్ లోని రాంచిలో జరిగిన అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మీడియాకు వివరించారు. దేశవ్యాప్తంగా మొత్తం 227 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారని, సమావేశంలో...
News

జమ్మూకశ్మీర్‌లో 30 ఏళ్లకు తెరచుకున్న ఆలయం

మూడు దశాబ్దాల తర్వాత జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉమా భగవతి అమ్మవారి ఆలయం తెరచుకుంది. కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సమక్షంలో ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌...
ArticlesNews

తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న మూడో రహస్య గది తలుపులు.. అక్కడున్న మూడు తాళం...
1 1,409 1,410 1,411 1,412 1,413 3,071
Page 1411 of 3071