News

News

లడ్డూ తయారీపై అపోహలొద్దు: టీటీడీ

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీపై వస్తోన్న అపోహలపై టీటీడీ స్పందించింది. థామస్ అనే కాంట్రాక్టర్ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని ఖండించిన టీటీడీ, అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు...
News

కులాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలి : పరిపూర్ణానంద స్వామి

తిరుపతి జిల్లా ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమంలో బుధవారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మలయాళ స్వామి ప్రతిబింబిస్తూ మోక్షానికి అర్హత కులమా గుణమా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామీజీ తన సందేశంలో ప్రపంచంలోని 84 లక్షల జీవరాశులలో మానవజన్మ ఎంతో...
News

తిరుమలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ

తిరుమల ప్రయాణికులకు శుభవార్త. ఇబ్బందులు లేకుండా తిరుమలేశుని దర్శనం చేసుకొనే భాగ్యాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది. ఇందుకోసం విశాఖ నుంచి రోజూ తిరుమలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 19 నుంచి 30 స్లీపింగ్‌ బెర్తులతో ఏసీ...
News

హిందుస్తాన్‌లో వుండాలంటే యా హుస్సేన్‌ అనాల్సిందే… అంటూ మొహర్రం ఊరేగింపులో ఛాందసుల నినాదాలు

మొహర్రం సందర్భంగా ముస్లీం ఛాందసులు యూపీలోని అమేథీలో భయాందోళనలు లేపారు. అమేథీలోని వాతావరణాన్ని చెడగొట్టారు. హిందుస్తాన్‌లో వుండాలంటే యా హుస్సేన్‌ అని అనాల్సిందే (హిందుస్తాన్‌ మే రెహనా హైతో యా హుస్సేన్‌ కెహనా హోగా’) అంటూ నినాదాలు చేస్తూ భయాందోళనలు రేపారు....
News

తుది విడత చందనం అరగదీత

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నుంచి తుది విడత చందనం అరగదీత(ఆఖరి విడత) ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 21న ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు స్వామికి సమర్పించేందుకు అవసరమైన మూడు మణుగుల పచ్చిచందనం(120కిలోలు) అరగదీత చేపట్టారు. ఉదయం 7 గంటల...
News

ఐఏఎస్ ఉద్యోగం కోసం యూసుఫ్ తప్పుడు పత్రాలు ఇచ్చింది నిజమే : విచారణ అధికారి

ఐఏఎస్ ఉద్యోగం సంపాదించడానికి ఆసిఫ్ కె యూసుఫ్ అనే అధికారి అడ్డదారులు తొక్కిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన యూసుఫ్.. ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం పొందడం కోసం తప్పుడు ఇన్‌కం సర్టిఫికెట్‌ను చూపించినట్లు...
News

ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఐఆర్్సటీసీ సంస్థ సప్తజ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. ఆగస్టు 17న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా నడిచే ఈ రైలు ఉజ్జయిని(మహాకాళేశ్వర్,ఓంకాళేశ్వర్), ద్వారక (నాగేశ్వర్),సోమనాథ్, పుణె (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగ...
News

హిందూ పిల్లల టీసీల్లో క్రిస్టియన్లుగా రాస్తున్న స్కూల్ యాజమాన్యం…

మధ్యప్రదేశ్‌లోని గుడ్‌ షెపర్డ్‌ పాఠశాలలో పాఠశాల బదిలీ సర్టిఫికేట్‌ (TC)లో తమ మతాన్ని మార్చేశారంటూ హిందూ కుటుంబం ఆరోపించింది. ఈ మేరకు బాలల హక్కుల పరిరక్షణ మిషన్‌లో విద్యార్థినుల తలిదండ్రులు ఫిర్యాదు చేశారు. తాము హిందువులమని, కానీ.. తమ పిల్లల టీసీపై...
1 1,400 1,401 1,402 1,403 1,404 3,071
Page 1402 of 3071