News

ArticlesNews

చందనానికి వందనం

చందనం భారతీయులకు ఒక వైభవం. చందనం శుభసూచకం, ఆరోగ్యప్రదం. అధ్యాత్మికంగా ఎంతో అవసరమైంది. శుభకార్యక్రమాల్లో స్త్రీలకు మెడ భాగానికి, పురుషులకు అరచేతుల వెనక చందనం పూయడం ఆచారం. ఇంటికి వచ్చిన అతిథులకు ఒకప్పుడు చందనం ఇవ్వకుండా పంపేవారు కాదు. షోడశోపచార పూజలో...
News

దానం ఎలా ఉండాలి?

గురు నానక్‌ తన శిష్యుడు మర్దానాతో కలిసి దేశ సంచారం చేస్తున్నారు. మర్దానా ఒకసారి సమీపంలోని గ్రామానికి వెళ్లాడు. అక్కడి ప్రజలు అతణ్ని గొప్ప దైవభక్తుడిగా భావించి ఆశీర్వాదం తీసుకున్నారు. రకరకాలైన తినుబండారాలతో పాటు పట్టు, నూలు, ఉన్ని దుస్తులు, అత్తరులు...
News

పరిపూర్ణానంద స్వామీజీ చేతుల మీదుగా ‘మోక్షానికి కులమా గుణమా’ పుస్తకావిష్కరణ

వేదాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు నిర్దిష్ట వర్గానికి మాత్రమే అన్న అపోహను తొలిగించి అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించి అందరికీ దైవజ్ఞానాన్ని అందించిన మహనీయుడు మలయాళ స్వామి. ఆయన ఆశయాలను ప్రతిబింబిస్తూ, రచయిత వల్లీశ్వర్ రచించిన ‘మోక్షానికి అర్హత కులమా గుణమా’...
News

ఇస్లాం చెప్పింది ఒకటి… భారత ఇమాంలు చేస్తోంది మరొకటి..

భారతదేశ జనాభా చైనాను మించిపోయినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశ జనాభా 142.86 కోట్లు కాగా చైనా జనాభా 142.57 కోట్లుగా వెల్లడించారు. ఈ పరిస్థితిని మనం ముందుగానే ఊహించాం కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది...
News

ఎవరీ ఉషా చిలుకూరి..?? విశాఖతో ఆమెకున్న అనుబంధం ఏంటి…?? ప్రొ.శాంతమ్మతో బంధం ఎలా..??

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ఎంపిక చేయడంతో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా మార్మోగిపోతోంది. ఉషకు విశాఖపట్నంలో బంధువులున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పరిశోధనలు చేస్తున్న...
ArticlesNews

కల్జాయి భారతీయ జ్ఞాన్: ప్రాచీన భారతీయ విజ్ఞానం పై అపూర్వ పుస్తకం

భారతీయ సంస్కృతి విజ్ఞాన ఆధారితమైనది. మన ప్రాచీన సాహిత్యం కూడా ఏ ప్రత్యేక వర్గానికి సంబంధించిన ఆచారాలపై దృష్టి పెట్టలేదు. ఇది మానవజాతికి ఉపయోగపడే జ్ఞాన నిధి. నేటి ఆధునిక విజ్ఞానం, వైజ్ఞానిక శాస్త్రం గురించి విస్తృత సమాచారాన్ని మన పురాతన...
News

‘ఆమె ఆస్తి కాదు ఆశీర్వాదం’

‘‘అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపాలని కోరుకోరు’’ అని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ అన్నారు. ఇటీవల జరిగిన తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలో...
News

స్వదేశానికి హిందూ పద పాదషాహీ శివాజీ ‘వాఘ్‌నఖ్’

సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయుధం ‘వాఘ్ నఖ్’ లండన్ నుంచి భారత్‌కు చేరింది. మూడున్నత శతాబ్దాల కిందట 1659లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను హతమార్చేందుకు శివాజీ ‘వాఘ్ నఖ్’‌ను ఉపయోగించారు. ఇది పులి...
1 1,402 1,403 1,404 1,405 1,406 3,071
Page 1404 of 3071