News

News

దుర్గాఘాట్‌లో మరిన్ని వసతులు

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాఘాట్‌లో భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని ఈవో కె.ఎస్‌.రామరావు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. దుర్గాఘాట్‌ను ఈవో రామరావు ఇంజినీరింగ్‌, వైదిక కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఘాట్‌లో సదుపాయాలను పరిశీలించి స్నానఘాట్ల వద్ద పారిశుద్ధ్యంపై అధికారులకు పలు...
News

శిఖ, తిలకం ధరించిన ఉపాధ్యాయుడ్ని వేధిస్తూ… ఉద్యోగం నుండి తొలగించిన క్రైస్తవ స్కూలు

లక్నోలోని సిటీ మాంటిస్సోరీ స్కూల్‌ హిందూ అధ్యాపకుడి విషయంలో తీవ్ర వివక్షత చూపించింది. ఆ స్కూలులో గణితం బోధించే కులదీప్‌ తివారీ అనే ఉపాధ్యాయుడు శిఖతో, అలాగే నుదుటి తిలకం ధరించే పాఠశాలకు వెళితే.. ఆయన్ను క్రైస్తవ స్కూలు యాజమాన్యం ఉద్యోగం...
News

శివుడికి నైవేద్యంగా ఔషధాలు

ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషదాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం జనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. వర్సిటీకి చెందిన ఆయుర్వేద అధ్యాపక బృందం పలు రకాల రోగాల నివారణ కోసం ఔషదాలను...
ArticlesNews

భారత్‌ బలానికి, సహనానికి కార్గిల్ విజయగాథే నిదర్శనం : ప్రధాని మోదీ

దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ భారతావని ఎప్పటికీ రుణపడి వుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్‌ 25 వ విజయ దివస్‌ సందర్భంగా ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి, ద్రాస్‌లోని యుద్ధ...
News

రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్, అశోక హాల్స్‌కు కొత్తపేర్లు

రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్ హాల్, అశోక్ హాల్‌కు కొత్త పేర్లు పెట్టారు. గణతంత్ర మండపం, అశోక మండపంగా మార్చారు. దర్భార్ హాల్, అశోక హాల్ పేర్లు మార్చినట్లు రాష్ట్రపతి భవన్ సచివాలయం అధికారులు వెల్లడించారు.భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా ఉండే విధంగా...
ArticlesNews

నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు

ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. అందుకే, జీవనదులంటారు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించేవాటిని...
News

అన్నవరం విమాన గోపురం.. సువర్ణశోభితం

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు టీటీడీ సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. బంగారు తాపడం చేయించడానికి 1991లోనే...
News

మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ అభ్యంతరం

నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె మాటలు రెచ్చగొట్టేలా, ఉగ్రవాదులకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది....
1 1,384 1,385 1,386 1,387 1,388 3,071
Page 1386 of 3071