కర్ణాటక రామనగర జిల్లా మాగడి పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలికను ఎత్తుకుపోయి, అత్యాచారం చేసి, చంపేశాడొక నీచుడు. గత శనివారం (జులై 20) బాలిక మాయమయ్యాక, సోమవారం (జులై 22) ఆమె మృతదేహం తిప్పగొండనహళ్ళి దగ్గర దొరికింది....
న్యూఢిల్లీ: కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా హోటల్స్ నేమ్ ప్లేట్లపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ...
( జూలై 26 - కార్గిల్ విజయ్ దివస్ ) భారత్ మీద వెయ్యేళ్ల జిహాద్ను ప్రకటించిన దేశం పాకిస్తాన్. భారత్తో 1947, 1965, 1971 యుద్ధాలలో చిత్తుగా ఓడినా 1999లో కార్గిల్ ఘర్షణకు దిగి మరోసారి భంగపడింది. కార్గిల్ యుద్ధం...
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)...
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయ పైకప్పు బీటల మరమ్మతు పనులు పురాతన నిర్మాణశైలిలో సాగుతున్నాయి. ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో ప్రాచీన పద్ధతుల్లో సహజ పదార్ధాలతోనే ఈ పనులు జరుగుతున్నాయి. పూణెకి చెందిన భక్తులు దాదాపు రూ. అయిదు కోట్ల వ్యయంతో ఈ పనులు...
ఏనాడూ ఆంక్షలు తొలగించమని కోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సుమారు 60 ఏళ్ళ క్రితం ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనరాదని అంటూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జారీచేసిన ఉత్తరువును తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో రాజకీయ...
నౌకలో తీవ్రంగా గాయపడిన చైనా జాతీయుడిని రక్షించేందుకు భారత నౌకాదళం సాహసోపేత ఆపరేషన్ చేపట్టింది. ముంబయికి 200 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న చైనా సరకు రవాణా నౌక సిబ్బంది తమలో ఒక వ్యక్తి గాయపడినట్టు అత్యవసర సందేశం పంపింది. దీంతో...