News

ArticlesNews

మౌనమే గొప్ప శక్తి …

మౌనం నుంచే మాట పుట్టింది. మౌనమే అన్నింటికన్నా గొప్ప దీక్ష' అని భగవద్గీత చెస్తోంది. ఆ ఒక్క గీతను పట్టుకునే.. మౌనాన్ని ప్రాక్టీస్ చేశారు రమణమహర్షి, పవర్ ఆఫ్ సైలెన్స్'ని లోకానికి చూపించారు. 'అన్నింటికన్నా ఉత్తమమైన ప్రార్థన మౌనమే' అంటారు స్వామి...
News

మడ అడవుల జీవ వైవిధ్య సౌందర్యం

దేశంలో తూర్పు నదీ తీర పరీవాహక ప్రాంతంలో నెలకొన్న మడ అడవులు(మాంగ్రూవ్స్‌) జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశంలో కోల్‌కతాలోని సుందర్‌బన్స్‌ తరువాత కోరంగి మడ అడవులు రెండవ స్థానాన్ని ఆక్రమించాయి. 235.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి బంగాళాఖాతానికి ఆనుకుని...
News

వేద సంరక్షణకు కృషి చేయాలి

వేద సంరక్ష ణకు కృషి చేయాలని ఆధ్యాత్మికవేత్త విశ్వనాథ గోపాల అన్నారు. శృంగేరీ పీఠపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న అభినవ శంకర విజయం వివరణాత్మక భాషణం ఆధ్మాత్మిక ప్రసంగం ముగిసింది.ఈ సందర్భంగా గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ నృసింహభారతి స్వామి ధర్మ స్థాపనలో...
News

ఆర్ఎస్ఎస్ లో ఉద్యోగులు చేరకుండా నిషేధించడం తప్పే : మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్య

అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు పొందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను నిషేధ సంస్థల జాబితాలో పెట్టడం తప్పిదమని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి యాభై ఏళ్లు పట్టిందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడని సంస్థల జాబితాలో ఆర్ఎస్ఎస్ పేరును తప్పుగా...
News

అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. ఐఎస్ఐ భారీ కుట్ర!

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందా. అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్‌...
News

4 నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర

ఐఆర్‌సీటీసీ భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ‘భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు –ఎస్‌సీజెడ్‌బీజీ27’ని నడుపుతున్నారని.. ఆగస్టు 4 నుంచి 12వ తేదీ వరకు ‘సప్త జ్యోతిర్లింగ దివ్యదర్శన్‌ యాత్ర’ ప్రారంభం కానుందని తిరుపతి పరిసర జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి...
News

గణేష్‌ ఉత్సవాలు భక్తిభావం చాటాలి

భక్తి భావం చాటేలా వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు వినాయక మంటపాల నిర్వాహకులంతా సహకరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ వి.రత్న కోరారు. శుక్రవారం హిందూపురంలోని రైల్వేరోడ్డు కేవీఆర్‌ ఫంక్షన్‌ హాలులో వినాయక మంటపాల నిర్వాహకులతో పీస్‌ కమిటీ సభ్యులతో...
News

అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా

అస్సాంలో ఆహోమ్ రాజవంశీయులు నిర్మించిన సమాదులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్ లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ...
1 1,382 1,383 1,384 1,385 1,386 3,071
Page 1384 of 3071