అయోధ్య మసీదు నిర్మిస్తున్న స్థలం నా కుటుంబానిదే… ఆరోపించిన ఢిల్లీ మహిళ
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో జన్మ భూమి-బాబ్రీ మసీదు కేసు అనంతరం మసీదు నిర్మాణంకోసం సుప్రీంకోర్టు కేటాయించిన భూమిలో ఐదు ఎకరాలు తన కుటుంబాని చెందినదేనంటూ తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఇందుకోసం తాను సర్వోన్నత న్యాయస్థా నాన్ని...







