News

News

అయోధ్య మసీదు నిర్మిస్తున్న స్థలం నా కుటుంబానిదే… ఆరోపించిన ఢిల్లీ మహిళ

ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో జన్మ భూమి-బాబ్రీ మసీదు కేసు అనంతరం మసీదు నిర్మాణంకోసం సుప్రీంకోర్టు కేటాయించిన భూమిలో ఐదు ఎకరాలు తన కుటుంబాని చెందినదేనంటూ తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఇందుకోసం తాను సర్వోన్నత న్యాయస్థా నాన్ని...
ArticlesNews

ఆకలి తీర్చే అమ్మ.. డొక్కా సీతమ్మ

మధ్యాహ్న భోజన పథకానికి స్ఫూర్తి ప్రదాత పేరు జననం: 1841 అక్టోబరు మరణం: 1909 ఏప్రిల్‌ 28 పేదల ఆకలి తీర్చే ఆహారశాలలను రాజకీయ కక్షతో మూసివేయించే రోజులివి. అన్నార్తుల ఆకలికేకలు పట్టని పాలకులను చూస్తున్న కాలమిది. అలాంటిది.. పగలు, రాత్రీ...
News

విజయనగరంలో అక్రమ కబేళా గుట్టు విప్పిన గోసంరక్షులు

పశువులపై కొందరు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ.. అక్రమంగా కబేళాలు నిర్వహిస్తూ వాటిని పొట్టన పెట్టుకుంటున్నారు.. ఇలాంటి పశువధ కేంద్రం గుట్టును రట్టు చేశారు విజయనగరం పోలీసులు, గోసంరక్షకులు. లోపలికి వెళ్లి పరిశీలించగా.. వారికి భీతావహ దృశ్యాలు కనిపించాయి. వందలకొద్దీ పశువులను దగ్గరగా...
News

“ఫైనల్ షాట్‌లో భగవద్గీతలోని ఆ మాటలే నాకు ధైర్యం, స్ఫూర్తిని ఇచ్చాయి” : మను భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకం అందించిన షూటర్ మను భాకర్ తన విజయంపై స్పందించింది. ఈ పతకం భారత్‌కు ఎప్పుడో రావాల్సిందని, ఇన్నాళ్లకు సాకారమైందని, అందుకు తాను ఒక మాధ్యమంలా ఉపయోగపడ్డానని వినమ్రంగా వ్యాఖ్యానించింది. భారత్ ఇంకా...
News

కన్వర్‌ యాత్రకు ఉగ్రవాద ముప్పు.. ఏటీఎస్‌ బలగాల మోహరింపు

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కన్వర్‌ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచివుందంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిన నేపధ్యంలో యాత్ర భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీని పర్యవేక్షణ బాధ్యతను యాంటీ టెర్రరిస్ట్‌ స్క్యాడ్‌(ఏటీఎస్‌)కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఏటీఎస్ బృందం భద్రతా...
News

‘ఎస్-400 ఎయిర్‌ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్’ పనితీరు అమోఘం.. ఐఏఎఫ్ కసరత్తులో అద్భుత ఫలితం

రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన సుదర్శన్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ పనితీరు అమోఘం అనిపిస్తోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) కసరత్తులో ఎస్-400 భారీ విజయాన్ని నమోదు చేసింది. శత్రువు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్యాకేజీలో ఏకంగా 80 శాతం...
News

త్వరలో ఐఎస్‌ఎస్‌కు భారత వ్యోమగామి ప్రయాణం

గగన్‌యాన్ మిషన్‌లో శిక్షణ పొందుతున్న నలుగురిలో ఒకరు నాసాతో సమన్వయం ప్రయత్నంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు ప్రయాణిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు శనివారం తెలియజేశారు. లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలియజేశారు. ఈమేరకు ప్రైవేట్...
News

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్యం సాధించిన షూటర్ మను భాకర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాల బోణీ కొట్టింది. భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 221.7 పాయింట్లతో మను భాకర్ మూడవ స్థానంలో నిలవగా.. దక్షిణకొరియాకు...
1 1,380 1,381 1,382 1,383 1,384 3,071
Page 1382 of 3071