News

News

ఆ హిందూ బాలిక ఏమైంది?

ఆగస్ట్ 19,2021న ఆ బాలిక కనిపించకుండా పోయింది. ఇప్పటికి కూడా ఆచూకీ లేదు. ఇది పాకిస్తాన్లో జరిగింది. ఆ బాలిక తల్లిదండ్రులు రాజ్కుమార్ పాల్, వీణాకుమారి సహా వందలాది మంది జూలై 19న తమ చిన్నారి ఏమైందో చెప్పా లంటూ కరాచీ...
News

భస్మహారతికి పోటెత్తిన భక్త జనం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల మహాకాళేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసం(ఉత్తరాదిన)లోని రెండవ సోమవారం సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుని దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించారు. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం...
News

గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారికి బేడీలు

కేరళలోని మనక్కాడ్ ముత్తుమారి అమ్మన్ ఆలయంలో గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారిని పోలీసులు చేతులకు సంకెళ్ళు వేసి కస్టడీలోకి తీసుకున్నారు. 2024 జులై 26న జరిగిన ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజారి అరుణ్ పొట్టి, అవమానభారంతో ఒకదశలో ఆత్మహత్య...
ArticlesNews

మసీదులైన మందిరాలు

అదంతా లాంఛనమని ప్రపంచానికి తెలుసు. ఎన్ని సర్వేలు చేసినా వెలుగు చూసేది ఆ ఒక్క వాస్తవేమనని తెలుసు. అది తిరుగులేని చారిత్రక సత్యమేనని తెలుసు. భారతభూమిలోని వేలాది హిందూ దేవాలయాలు ముస్లిం దురాక్రమణదారుల మతోన్మాదంతో అపవిత్రమైనాయని, ధ్వంసమైపోయాయని చరిత్ర ఘోషిస్తున్న సంగతీ...
News

రాజమహేంద్రవరం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సద్గురు మలయాళ స్వామి 105 సం.ల క్రితం వ్రాసిన మోక్షానికి అర్హత కులమా గుణమా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ముళ్లపూడి గంగాధర రావు గారు సద్గురు మలయాళ స్వామి విగ్రహానికి పూల...
News

తాజ్‌ మహల్‌ను తేజో మహల్‌ అంటూ కావడియాత్రకు మహిళ

‘అది తాజ్‌ మహల్‌ కాదు.. తేజో మహల్‌.. మహాశివుని దేవాలం.. భోలేనాథుడు నాకు కలలో కనిపించి ఈ విషయాన్ని చెప్పాడు’ అంటూ ఒక మహిళ యూపీలోని ఆగ్రాలో గల తాజ్‌మహల్‌ దగ్గరకు చేరుకుంది తాజ్‌ మహల్‌ చూసేందుకు వచ్చిన జనం ఆ...
News

ఆగస్టులో తిరుమలో విశేష ఉత్సవాలు

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఆగస్టులో నిర్వహించే విశేష ఉత్సవాలను టీటీడీ పీఆర్‌ఓ విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్‌ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం, 7న ఆండాళ్‌ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు...
News

పురాతన సంపదను సంరక్షించుకుందాం

కాకినాడ నగరంలో పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్‌ మన్‌ ఆఫ్‌ ఇండియా, రామన్‌ మెగసెస్‌ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు. స్థానిక జేఎన్‌టీయూ ప్రాంగణంలోని సెనేట్‌ హాలులో యూనివర్సిటీ మరియు పీపుల్స్‌ వరల్డ్‌...
1 1,378 1,379 1,380 1,381 1,382 3,071
Page 1380 of 3071