టోక్యోలో గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ
ప్రపంచంలో ఘర్షణలు, రక్తపాతం, విభజన వాదం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో మహాత్మా గాంధీ ప్రబోధించిన శాంతి, అహింస సందేశానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడిందని జైశంకర్ పేర్కొన్నారు. టోక్యోలోని ఫ్రీడం ప్లాజాలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...







