News

News

వీడియోకాల్‌లో పెళ్లి.. భారత్‌లోకి చొరబడ్డ పాక్ మహిళ.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ పాక్‌.. నస్రుల్లా అనే పాకిస్థాన్ యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అతడ్ని పెళ్లి చేసుకుంది. అనంతరం నస్రుల్లాను అంజూ తిరిగి పాకిస్థాన్‌లోకి పంపించింది. సరిగ్గా ఏడాది...
News

వైభవంగా వెండి రథోత్సవం

శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలం కరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛ రణలతో...
News

కాలేజీ లో నమాజ్ కోసం మాకు ప్రత్యెక గది కావాలి: ముస్లిం విద్యార్థుల ఛాందసవాదం

కేరళలోని చర్చి ఆధ్వర్యంలో నడిచే నిర్మల కళాశాలలో ముస్లిం యువకులు రభస సృష్టించారు. కళాశాలలో నమాజ్‌ చేయడానికి తమకంటూ ఓ ప్రత్యేక స్థలం కేటాయించాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ను క్రైస్తవ కాలేజీ యాజమాన్యం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దీంతో ముస్లిం...
News

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి, తమిళ నాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ వేణు తెలిపారు. ఆగస్టు 2న రాత్రి 10 గంటలకు బయల్దేరే వాడపల్లి ప్రత్యేక బస్సు...
ArticlesNews

తొలగిన నిషేధం

పెను తుపానులో, ఎదురుగాలిలో ఓడ నడిపే సరంగుకే అస్తిత్వ పోరాటం, దానిని నిలుపుకునే సామర్థ్యం జాజ్జ్వల్యమానంగా ఉంటాయి. వచ్చే సంవత్సరమే నూరో ఏటి మైలురాయి దగ్గరకు చేరుకునే మహోన్నత చారిత్రక సందర్భాన్ని దర్శించబోతున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ చరిత్ర ఇందుకు నిదర్శనం....
News

త్రిపురలో 29మంది బంగ్లాదేశీ చొరబాటుదార్ల అరెస్ట్

త్రిపుర రాజధాని అగర్తలా రైల్వేస్టేషన్ ఈమధ్య బాగా వార్తల్లోకెక్కుతోంది. దేశ సరిహద్దుల వెంబడి ఎన్నో పోలీస్ స్టేషన్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలూ ఉన్నప్పటికీ అక్కడ ఎక్కడా బంగ్లాదేశీ చొరబాటుదారులు పట్టుబడడం లేదు. భారత్‌లోకి చొరబడ్డాక దేశంలోకి విస్తరించడం కోసం అగర్తలా...
News

నలుగురు విద్యార్థులు షరియా తెచ్చారు

స్పెయిన్ ఒకప్పుడు క్రైస్తవ దేశం. తరువాత ముస్లిం దేశమైంది. మళ్లీ ఒంటిమీద కాస్త స్పృహ ఉన్న క్రైస్తవులు ముస్లింలను తరిమి క్రైస్తవ దేశంగా మార్చుకున్నారు. ముస్లిం వ్యవహారాల ఎక్కడైనా ఒకటే. ఎడారిలో షేక్, ఒంటె కథ అనుభవమే. ఆ వర్గం వారు...
News

శాకాహారికి మాంసాహారం వడ్డన

వందేభారత్‌ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్‌డా నుంచి రాంచీకి వందేభారత్‌ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్‌...
1 1,377 1,378 1,379 1,380 1,381 3,071
Page 1379 of 3071