News

News

శ్రీనగర్‌లో దేశభక్తి పరవళ్లు… వైరల్‌ వీడియో

భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఒక వీడియో దేశభక్తిని పరవళ్లు తొక్కిస్తోంది. దీనిని చూసిన భారతీయుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. ఈ వీడియోలో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ దగ్గర ఓ యువకుడు జెండాను గాలిలో ఊపుతూ కనిపిస్తున్నాడు. ఆ...
News

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధం: ఇస్కాన్ చీఫ్‌తో విహెచ్‌పి అధ్యక్షుడి భేటీ

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధంలో భాగంగా ముస్లిములు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏళ్ళ తరబడి బంగ్లాదేశీ ముస్లిములకు ఆహారం పెట్టిన ఇస్కాన్ దేవాలయాలను ముస్లిం మతఛాందస ముష్కరులు నేలమట్టం చేసారు. ఆ నేపథ్యంలో విశ్వహిందూ పరిషద్ అధ్యక్షుడు...
News

బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై తొలిసారి స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇటీవలి నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై మోదీ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్...
News

బంగ్లాదేశ్ హిందువులను కాపాడాల్సిన బాధ్యత మనదే : మోహన్ భగవత్

బంగ్లాదేశ్‌లో హింసకు బలవుతున్న హిందువులను కాపాడాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్ సంఘచాలక్ మోహన్‌ భగవత్‌ అన్నారు. బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులను అకారణంగా టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...
News

మువ్వన్నెల రంగుల్లో మెరిసిపోయిన కాశీ విశ్వనాథుడు

78 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని విద్యుద్దీపకాంతులతో త్రివర్ణ పతాకాన్ని తలపించేలా ముస్తాబు చేశారు. ఆలయం లోపలి శివలింగాన్ని కూడా వివిధ పుష్పాలు, పత్రాలతో త్రివర్ణశోభితంగా అందంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా ఆధ్యాత్మికతలోనూ జాతీయతను జోడించి భక్తులు, ఆలయ నిర్వాహకులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఇటు మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాల్ ఆలయం కూడా మూడు రంగుల్లో మెరిసిపోయింది. https://twitter.com/i/status/1823968969704841579 శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్‌ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారు జామునే త్రివర్ణాలతో అలంకృతుడైన మహాశివుణ్ణి చూసి భక్తులు ఉప్పొంగిపోయారు....
News

మార్కాపురంలో అరుదైన జాతి పక్షుల సందడి

ప్రకాశం జిల్లా మార్కాపురంలో తొలిసారిగా ఆసియా ఖండంలోని శ్రీలంక, చైనా, తైవాన్, సుమత్రా దీవుల వద్ద కనిపించే పలు రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఇవి కనిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం త్రివర్ణ మునియాను (మూడు రంగుల...
News

అగ్ని క్షిపణి రూపకర్త కన్నుమూత

భారత్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పెస్‌ ఇంజనీర్‌ రామ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ ఇక లేరు. 84 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం(ఆగస్టు 15) ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భూతల క్షిపణి.. భారత...
News

చరిత్ర చెప్పని స్వాతంత్ర్య సమరయోధుడు అరబిందో ఘోష్

బానిస సంకెళ్లు తెంచుకొని, దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవంతోపాటు మరో ప్రత్యేకత ఉంది. ఇవాళ మహర్షి అరవింద ఘోష్​జన్మదినం కూడా. జాతీయ మహాపురుషులంటే గాంధీ, నెహ్రూల గురించే చెప్పిన మన చరిత్ర పుటలు. ఎంతో...
1 1,345 1,346 1,347 1,348 1,349 3,072
Page 1347 of 3072