News

News

పనిచేయని ఫాస్ట్‌ ట్యాగ్.. పట్టించుకోని టీటీడీ.. భక్తుల ఆగ్రహం

తిరుమల అలిపిరి టోల్‌గేట్‌లో ఫాస్ట్‌ ట్యాగ్ సిస్టం పనిచేయడం లేదు. దీంతో టోల్ ఫీజుకు నగదు తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిబ్బంది.. ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలని చెబుతున్నారు. సిబ్బంది నిర్వాకంతో వెంకన్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజులుగా...
News

శివరాత్రికి ముస్తాబవుతున్న శైవక్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, పంచారామాల్లో శివరాత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నడకదారి భక్తుల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మల్లన్న దర్శనం కోసం పాదయాత్ర గా వచ్చే...
ArticlesNews

భారత్‌ను అస్థిరపరచడానికి యుఎస్ఎయిడ్ చేసిన కుట్రలు తెలుసా?

అమెరికాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యుఎస్ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) అనే ప్రభుత్వరంగ సంస్థను ఫ్రీజ్ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుఎస్ఎయిడ్ సంస్థ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడమే. అయితే...
News

కర్ణాటకలో ప్రారంభమైన కుంభమేళా

కర్ణాటకలో 13వ చరిత్రాత్మక కుంభమేళా ప్రారంభమైంది. మైసూరు జిల్లా టి.నరసిపురలోని కావేరి, కపిల, స్పటికా సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళా మొదలైంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి,...
News

కుంభమేళా విషాదం వెనుక కుట్ర

మహా కుంభమేళాలో విషాదం వెనుక కుట్రను పాలకపక్షం పసిగట్టిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఫిబ్రవరి 3న లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషాదంపై దర్యాప్తు జరుగుతోందని...
News

వీఐపీ స్నానాల ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసిన సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

మ‌హాకుంభ్‌ను వీఐపీ స్నానాల‌తో పోలుస్తూ ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ పేర్కొన్నారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళాలో ఇప్ప‌టికే 45 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచ‌రించిన‌ట్లు తెలిపారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళాలో ఇప్ప‌టికే 45 కోట్ల...
News

సేవలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం

శ్రీసత్యసాయి జిల్లా గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సేవాగఢ్‌లో వెలసిన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 286వ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ వరకూ మూడు...
ArticlesNews

సంఘ్ దూరదృష్టి, హిందూ సమాజం ఆచరణతో 140 కోట్లు ఆదా, 29,000 టన్నుల వ్యర్థాల తగ్గింపు…

ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే 48 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. అయితే.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మహా కుంభమేళాను దృష్టిలో...
1 1,044 1,045 1,046 1,047 1,048 3,079
Page 1046 of 3079