బంగ్లాదేశ్లో దేవాలయంపై దాడి, సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం
బంగ్లాదేశ్లోని సోలాహాటి దుర్గా మందిరంపై అతివాదులు దాడి చేసారు, సరస్వతీ దేవి విగ్రహాలు రెండింటిని ధ్వంసం చేసారు. ఆ దుర్ఘటన ఢాకా నగరంలోని తురాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గుడిపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు...







