News

News

బంగ్లాదేశ్‌లో దేవాలయంపై దాడి, సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

బంగ్లాదేశ్‌లోని సోలాహాటి దుర్గా మందిరంపై అతివాదులు దాడి చేసారు, సరస్వతీ దేవి విగ్రహాలు రెండింటిని ధ్వంసం చేసారు. ఆ దుర్ఘటన ఢాకా నగరంలోని తురాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గుడిపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు...
ArticlesNews

హిందూ కుటుంబాల విశిష్టతను కాపాడుకుందాం

అనేక వేల సంవత్సరాలుగా భారతీయ సమాజం సుఖశాంతులతో జీవిస్తోంది. గట్టి పునాదుల మీద సుదీర్ఘకాలం నిలిచి ఉన్న మన కుటుంబ వ్యవస్థ అనేక విదేశీ దాడులను ఎదుర్కుని, తట్టుకుని నిలచింది. కానీ భౌతిక భోగ సంస్కృతికి చెందిన పాశ్చాత్య దేశాల్లోని సమాజ...
ArticlesNews

కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయం

దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశాడు. ఆ...
ArticlesNews

జపాన్‌ ‌మైనారిటీల శ్మశాన రగడ

ఇం‌గ్లండ్‌ ‌ముస్లింలు మెజారిటీగా ఉండే దేశంగా మారిపోవడానికి సుదీర్ఘకాలం అవసరం లేదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఫ్రాన్స్, ఇటలీ ఇంకొన్ని ఐరోపా దేశాలు ముస్లిం జనాభాతో సతమవుతున్నాయి. ఇటలీ ప్రధాని మెలోనీ తాను అధికారంలోకి వచ్చిన తరువాత అసలు మసీదుల నిర్మాణమే...
News

మార్చి 5 నుంచి ఒంటిమిట్టలో మహాసంప్రోక్షణ

అన్నమయ్య జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తెలిపారు. ఇక్కడ జరుగుతున్న జీర్ణోద్ధరణ మరమ్మతులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓ అధికారులతో...
News

మహాకుంభమేళా 2025: త్రివేణీసంగమంలో స్నానం చేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇవాళ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ శాయి తన మంత్రివర్గ సహచరులతో కలిసి త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థన చేసారు. మహాకుంభమేళా కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసారంటూ...
News

ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్‌..

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా...
News

గుళ్ళో పిల్లి: శివలింగం వెనుక మాంసం ముద్దలు దాని పనేనట

భాగ్యనగర్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నటరాజ్ నగర్‌లో గంగాబౌలి క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంకట విమోచన హనుమాన్ ఆలయంలో శివలింగం చుట్టూ మాంసం ముద్దలు పడవేసిన సంఘటన వెలుగు చూసింది. అయితే ఆ ఘటన మనుషులు చేసినది కాదని,...
1 1,043 1,044 1,045 1,046 1,047 3,079
Page 1045 of 3079