News

News

26న చెన్నై ఈషా కేంద్రానికి అమిత్‌ షా..

కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌షా ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ఈశా యోగా కేంద్రంలో...
News

భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు ..

గగనతలంలో గేమ్ ఛేంజర్ గా భావించే అత్యాధునిక ఎఫ్ -35 ఫైటర్ జెట్ లను భారత్ కు అప్పగించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ప్రకటించడంతో అటు పాకిస్థాన్, ఇటు...
News

కుంభమేళా లో అగ్నివీర్ సాహసం …. బిహార్ నుంచి ప్రయాగ్ రాజ్ కు పరుగు

ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. అయితే ఈ దఫా కుంభమేళా భక్తులకు సంబంధించిన పలు సాహస ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది....
News

కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ (Swarna Bharat Trust)లో వృత్తి విద్యా శిక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ...
ArticlesNews

ఆర్ఎస్ఎస్ శాఖకు డాక్టర్ అంబేడ్కర్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ – ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌కు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఓ జాతీయ సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల ఐక్యత కోసం అహర్నిశలు పనిచేస్తోందని కూడా ఆయనకు తెలుసు. నిజానికి, మహారాష్ట్రలోని కరాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖను...
News

భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల వేషాల్లో పశువుల స్మగ్లర్లు

దేశ సరిహద్దుల దగ్గర తనిఖీలను తప్పించుకోడానికి పశువుల స్మగ్లర్లు కొత్తవేషం వేసారు. ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్ల వేషమే కట్టేసారు. పశ్చిమబెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌లోకి పశువులను అక్రమంగా చేరవేయడానికి ఆ దారుణానికి ఒడిగట్టారు. ఇంతకీ వారు నిజమైన బీఎస్ఎఫ్ దళాలకు దొరికిపోయారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్‌ విభాగం ఆ ఆపరేషన్ చేపట్టింది. మాల్డా, ముర్షీదాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనల్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురు పన్నాపూర్ బోర్డర్ ఔట్‌పోస్ట్‌ దగ్గర పట్టుబడ్డారు. బీఎస్ఎఫ్ యూనిఫాం ధరించి నకిలీ ప్లాస్టిక్ గన్ చేత పట్టుకుని వారు బెంగాల్ భూబాగం నుంచి బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా పశువులను తోలుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి దగ్గర నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు రెండు గేదెలు, రెండు కత్తులు, ఒక చాకు స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో బీఎస్ఎఫ్...
News

గుప్త నిధుల కోసం ఆలయం ధ్వంసం

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండలో కొందరు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించారు. కోట వద్ద, పాత చెరువు తూము వద్ద తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. కర్ణాటక నుంచి ఓ ముఠా వచ్చి...
News

కుంభమేళాలో పాకిస్తాన్ కి చెందిన హిందువులు, సిక్కుల చితాభస్మానికి అంతిమ కర్మలు

ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్-2025 సందర్భంగా పాకిస్థాన్ కరాచీలోని పంచముఖి హనుమాన్ ఆలయం మరియు శ్మశానవాటిక ప్రధాన సేవకుడు రామ్‌నాథ్ మిశ్రా 'తర్పణం' చేయడానికి చితాభస్మాన్ని తీసుకొని హరిద్వార్‌లోని గంగా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయడానికి భారతదేశానికి వచ్చారు. పాక్ కి చెందిన 400...
1 1,042 1,043 1,044 1,045 1,046 3,079
Page 1044 of 3079