135 కుటుంబాలను రోడ్డుకు లాగేసిన వక్ఫ్ బోర్డ్
ఒక భూమిపై యాజమాన్య హక్కు కోసం న్యాయస్థానంలో జరుగుతున్న పోరాటం కారణంగా 135 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహారాష్ట్రలోని పుణే నగరంలో వక్ఫ్ బోర్డ్ కాటుకు గురైన వారిలో ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడక్కడ హిందువులూ, ముస్లిములూ అందరూ కలిపి...









