News

ArticlesNews

135 కుటుంబాలను రోడ్డుకు లాగేసిన వక్ఫ్ బోర్డ్

ఒక భూమిపై యాజమాన్య హక్కు కోసం న్యాయస్థానంలో జరుగుతున్న పోరాటం కారణంగా 135 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహారాష్ట్రలోని పుణే నగరంలో వక్ఫ్ బోర్డ్ కాటుకు గురైన వారిలో ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడక్కడ హిందువులూ, ముస్లిములూ అందరూ కలిపి...
News

ఇంకో లవ్ జిహాద్

లవ్ జిహాద్ సంఘ పరివార్ అభూత కల్పన అంటూ ముస్లిం మత పెద్దలు ఎన్ని అబద్ధాలు చెప్పినా కొన్ని రుజువులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లో అలాంటి ఘటనే జరిగి, శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. సల్మాన్ అనే వాడికి కేవలం...
News

వేదిక్ వర్సిటీ ప్రొఫెసర్ కు విశిష్ట పురస్కారం

తిరుపతిలో ఎస్వీ ప్రసాద్ భట్ ఘనాపాటికి అరుదైన పురస్కారం లభించింది. రుగ్వేదంలో విశేష కృషిచేసి అనేకమంది విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దినందుకుగాను ఆయనకు 'విశిష్ట విద్వత్ సమ్మాన్' పురస్కారాన్ని అందజేశారు. హరిద్వార్ వేదికగా మంగళవారం ఉజ్జయినిలోని మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్య...
News

సింహగిరి జలధారలపై అధ్యయనం

విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహగిరిపై ఉన్న జలధారలపై దాన్‌ ఫౌండేషన్‌ సంస్థ అధ్యయనం చేసింది. ఆ ఫౌండేషన్‌ ప్రతినిధి ఎస్‌. లోకేష్‌ సింహగిరిపై ఉన్న గంగధార, నాగధార, సాగిధార, ఆకాశధారలను పరిశీలించారు. నీటి నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లోకేష్‌...
News

కల్వరి టెంపుల్‌ వివరాలు ఇవ్వండి

కల్వరి టెంపుల్‌ను ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా నంబూరులో నిర్మించిన కల్వరి టెంపుల్‌కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్...
News

సనాతన ధర్మానికి విఘాతం వద్దు

సనాతన ధర్మానికి హాని కలిగితే మొత్తం ప్రపంచానికే హాని కలుగుతుందని దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ ఉత్తరాధికారి విదుశేఖర మహాభారతీస్వామి భాషించారు. విజయవాడలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గ, మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శివుడికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక...
ArticlesNews

హైందవ శంఖారావానికి రాష్ట్రవ్యాప్త ప్రచారం : విహెచ్‌పి

దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విశ్వహిందూ పరిషత్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలను నేరుగా కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆ వివరాలను విశ్వహిందూ...
ArticlesNews

టిఎం కృష్ణకు ఎమ్మెస్ పేరిట పురస్కారం ఇవ్వకుండా నిలువరిస్తూ మద్రాస్ హైకోర్ట్ ఉత్తర్వు

కర్ణాటక సంగీత శిఖరం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పేరిట యేటా ప్రదానం చేస్తున్న సంగీత కళానిధి పురస్కారాన్ని ఈ యేడాది టిఎం కృష్ణకు ఇవ్వడాన్ని నిలువరించాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెస్ పేరు లేకుండా...
News

అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి : మోహన్ భాగవత్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగపూర్ లోని భౌజీ దఫ్తరీ ప్రాథమికోన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ......
News

మూడు రోజుల పాటు దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేత

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని ఆలయ ఈవో కెఎస్.రామరావు తెలిపారు. ఘాట్ రోడ్డులో కొండ రాళ్లు జారిపడ కుండా రక్షణ చర్యల్లో భాగంగా...
1 991 992 993 994 995 2,479
Page 993 of 2479