News

ArticlesNews

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడిలో ఏడుగురు పాక్ సైనికులు హతం

బలోచిస్తాన్‌లోని కలట్ జిల్లాలో శుక్రవారం రాత్రి పాకిస్తాన్ సైనికులపై దాడి జరిగింది. ఆ దాడిలో కనీసం ఏడుగురు పాకిస్తానీ సైనికులు హతమయ్యారు. మరో 18మందికి గాయాలయ్యాయి. కలట్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోహాన్‌లోని షా మర్దాన్ ప్రాంతంలో...
News

దేవాలయం సమీపంలో భారీ పేలుడు

హైదరాబాద్ శివారులోని ఓ దేవాలయం సమీపంలో సోమవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆలయ పూజారి గాయపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ రోడ్డులో గల ప్రజాపతి శ్రీశ్రీశ్రీ యాదే మాత...
News

రేపటి నుంచి లోక్‌మంథన్‌

హైదరాబాద్‌ శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు లోక్‌మంథన్‌-2024 నిర్వహిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. 2016లో భోపాల్, 2018లో రాంచీ, 2022లో గువాహటిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి హైదరాబాద్‌లో పెద్దఎత్తున...
News

అన్ని మతాల అనుయాయులు ధర్మ రక్షణకు పూనుకోవాలి : శ్యాం ప్రసాద్

అఖిల భారతీయ సామాజిక సమరసత కన్వీనర్ శ్యాంప్రసాద్ రచించిన ‘‘బుద్ధ, స్వామి వివేకానంద’’, అలాగే గౌరంగ విశ్వాస్ రచించిన బెంగాల్ ‘‘సాహితీ వికాసంలో లోక్ కళ భాగస్వామ్యం’’ అన్న పుస్తకాల ఆవిష్కరణ కోల్ కత్తాలో జరిగింది. ప్రాథమిక సైన్స్ సూత్రాల్లోనూ కొన్ని...
NewsSeva

అమెరికాలో హిందూ స్వయంసేవక సంఘ్ సేవా కార్యక్రమాలు

అమెరికాలో హిందూ స్వయంసేవక సంఘ్ దీపావళి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. దీపావళి ఉత్సవాన్ని పురస్కరించుకొని హిందూ స్వయంసేవక సంఘ స్వయం సేవకులు పలు ప్రదేశాలలో సేవా దివాళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమాజంలో సంపన్న కుటుంబాల నుండి మరియు...
News

మహాప్రాకారం, గాలిగోపుర నిర్మాణాలకు భూమి పూజ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో రూ.2.6 కోట్లతో ఆలయ గాలిగోపురం, రూ.1.65 కోట్లతో మహాప్రాకారం, రూ.23 లక్షలతో రథశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు...
News

అక్షరబ్రహ్మకు దీక్ష సమర్పణ

పార్వతీపురం మన్యంజిల్లా భామిని మండలం తువ్వకొండల్లోని అక్షరబ్రహ్మకు దీక్ష సమర్పణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం నూకాలమ్మ గూడ అక్షరబ్రహ్మ సంఘం సమన్వయకర్త సవర కరువయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడి గిరిజన ప్రజలు ఆచార సంప్రదాయం ప్రకారం కార్తికమాసంలో 21 రోజుల...
News

శ్రీముఖలింగం వేదికగా బాలియాత్ర

మరుగున పడిన చరిత్రను మళ్లీ పునరుద్దరించేందుకు యువత నడుమ కట్టి ముందుకు రావడం ఎంతో ఆనందం గా ఉందని మాజీ ప్రభుత్వ విప్... శ్రీకాకుళం జిల్లా అమదాలవలస సీనియర్ శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం...
News

1016 మంది మహిళలతో.. సహస్ర సుందరకాండ పారాయణం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సహస్ర సుందరకాండ పారాయణం, హనుమాన్‌ చాలీసా పారాయణం ఆద్యంతం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై నిరాటంకంగా నాలుగు గంటల పాటు కొనసాగింది. నరసన్నపేటతో పాటు పరిసర గ్రామాలకు...
News

టిటిడి పాలకమండలి నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మొదటి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. సమావేశం అనంతరం టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో 20,30గంటల పాటు...
1 993 994 995 996 997 2,479
Page 995 of 2479