‘’లోక్ మంథన్ భాగ్యనగర్ 2024’’ కి తరలి రండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
భాగ్యనగర్ వేదికగా నాలుగు రోజుల పాటు జరుగుతున్న లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 రిసెప్షన్ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అలాగే మూడు...









