News

News

‘’లోక్ మంథన్ భాగ్యనగర్ 2024’’ కి తరలి రండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు

భాగ్యనగర్ వేదికగా నాలుగు రోజుల పాటు జరుగుతున్న లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 రిసెప్షన్ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అలాగే మూడు...
News

తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం : లోక్ మంథన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో వెంకయ్య నాయుడు

భారతీయులందరూ తిరిగి తమ మూలాల్లోకి వెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మన భాష,మన వేషధారణ, మన సంస్కృతిని మరిచిపోయామని, తిరిగి ప్రతి ఒక్కరూ మన సంప్రదాయానికి రావాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. భారతీయ సనాతన ధర్మం...
News

పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు

ఈనెల 25 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 'వక్ఫ్ సవరణ బిల్లు-2024' చర్చకు రానుంది. లోక్సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆ...
News

తిరుమలలో శ్రీరామచంద్ర ఉత్సవ మూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణం

తిరుమలలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 2021 సంవత్సరంలో శ్రీరాముల విగ్రహాం ఎడమచేయి మధ్య వేలి భాగంలో చిన్న భిన్నం ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఆ వేలుకు బంగారు కవచాన్ని...
ArticlesNews

స్వర్ణయుగానికి సమాధి కట్టినవి ముస్లింల దాడులే!

‘‌దాచేస్తే దాగని నిజం’ మాట ఇప్పుడు అందరికీ గుర్తుకు రాక తప్పదు. భారతదేశం లేదా హిందూ దేశం ఏ ఇతర దేశం మీద సైనిక దాడి చేయలేదు. కానీ సాంస్కృతిక విజయాలు ఎన్నో సాధించింది. ఇదే విషయాన్ని చర్చిస్తూ ఇటీవల ప్రపంచ...
News

దివిసీమలో ఆ రెండేళ్లు ఎప్పటికి గుర్తుండిపోతాయి!

* హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దివిసీమ ఉప్పెన పునరావాస స్మృతులు అది ఒక అకాల రాత్రి. దాదాపు 47 సంవత్సరాల కిందట ప్రకృతి చేసిన విలయతాండవం. సుమారుగా 10 వేల మంది ప్రాణాలు బలిగొని , లక్షలాది మంది జీవితాలను...
News

కరీంగంజ్ జిల్లా పేరు ఇకపై శ్రీభూమి

అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరు ఇకపై శ్రీభూమిగా మారనుంది. ఆ మేరకు అస్సాం మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. దిస్పూర్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ హిమంత ‘‘అస్సాంలోని...
News

JNU లో రెండు రోజుల పాటు జనజాతీయ గౌరవ దివస్ పై సెమినార్

ఢిల్లీలోని JNU లో జనజాతీయ గౌరవ దివస్ పై జాతీయ సెమినార్ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో దేశీయ విజ్ఞానం, గిరిజన సంప్రదాయాలు మరియు సాంస్కృతిక పద్ధతులపై ఇందులో చర్చించారు. దేశమంతటా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు,...
News

హిందువులపై బంగ్లాదేశ్ సైన్యం అరాచకాలు

బంగ్లాదేశ్‌లో జిహాదీ శక్తులు మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం కూడా హిందువులను బతకనీయడం లేదు. ఇస్లామిక్ ఛాందసవాద మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో ఉన్న ఆ దేశపు సైన్యం హిందువులను వేధించడాన్ని నిత్యకృత్యంగా మార్చుకుంది. తాజాగా, ఒక ముస్లిం అనాధ యువతితో...
News

కర్ణాటకలో ఆరుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ : నకిలీ ఆధార్, పాన్ కార్డులు పట్టివేత

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన ఆ బంగ్లాదేశీయులు మొదట పశ్చిమబెంగాల్‌లో కొంతకాలం ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన ఆరుగురి వ్యక్తుల పేర్లు షేక్ సైఫుర్...
1 990 991 992 993 994 2,479
Page 992 of 2479