News

ArticlesNews

భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

వనవాసి అయినా, గ్రామ వాసి అయినా, నగర వాసి అయినా.. మనమందరమూ భారతవాసులమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ ఏకతా సూత్రమే అందర్నీ కలిపి వుంచుతోందని పేర్కొన్నారు. శిల్పకళా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన లోకమంథన్ భాగ్యనగర్ 2024’’ కార్యక్రమాన్ని...
News

11న అయోధ్య – కాశీ పుణ్యక్షేత్ర యాత్ర

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11న అయోధ్య – కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి,...
ArticlesNews

కురుక్షేత్ర కేంద్రంగా పర్యాటకాభివృద్ధి

పురాణ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో. ఉన్నాయి. వాటి ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించడం మంచి ప్రయత్నమే. ఆ పని హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. మహా భారత గాథలో కీలకమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టే...
News

అమరావతిలో వేదనాదం

ప్రథమ పంచారామక్షేత్రం అమరావతిలో ఘంటశాల చంద్రమౌళీశర్మ ఆధ్వర్యంలో బుధవారం వేదపాఠశాలను శాస్త్రోక్తంగా ప్రాంరంభించారు. ఉదయం అమరేశ్వరస్వామి గాలిగోపురం నుంచి వేదపాఠశాల వరకు వేద విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు. తొలుత బ్రహ్మశ్రీ సత్యనారాయణ అవధాని యజ్ఞిశ్రీ పర్యవేక్షణలో గణపతి హోమం, గోపూజ, స్వస్తి...
News

పల్నాడు జిల్లా దాచేపల్లిలో టిప్పు సుల్తాన్‌ ర్యాలీ

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో బుధవారం జరిగిన టిప్పు సుల్తాన్‌ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం వ్యక్తులు కొందరు జెండాలు పట్టుకుని టిప్పు సుల్తాన్‌ ర్యాలీ చేస్తూ రెచ్చగొట్టే నినాదాలు చేశారు. దీంతో కారంపూడి రోడ్డు సెంటర్‌కు ర్యాలీ...
ArticlesNews

హైదరాబాద్‌ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం

భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్‌ మంథన్‌’ పేరుతో నవంబర్‌ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్‌ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్‌’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని...
News

సనాతన వైదిక ధర్మం ఎంతో గొప్పది

దేశంలో అనాదిగా కొనసాగుతున్న హిందూ ధర్మాన్ని సనాతన వైదిక ధర్మంగా గుర్తించాలని శృంగేరీ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీ స్వామి తెలిపారు. శ్రీవిదుశేఖర స్వామి విజయ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలోని శ్రీశృంగేరీ శంకర మఠానికి చేరుకున్నారు....
News

పాక్‌లో పదేళ్ల చిన్నారి అపహరణ.. మతమార్పిడి.. 50 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి

పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మత ఛాందసవాదులు ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేయించి, పెళ్లి జరిపించిన ఉదంతం చోటుచేసుకుంది. ఇలాంటి అనేక కేసులు అనేకం వెలుగుచూస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్‌లోని...
News

పంటపొలాల్లో ‘వీరగల్లు’ గుర్తింపు

గుంటూరు జిల్లా, పొన్నూరు మండల గ్రామం మునిపల్లె శివారులో 'వీర గల్లు' శిల్పాన్ని యువ పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి బుధవారం గుర్తించారు. గొల్లమూడిపాడు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలో ఇది మట్టిలో కూరుకుపోయి ఉంది. పూర్వం వీరులు, గ్రామానికి చెందిన ప్రముఖులు యుద్ధంలో లేదా జంతువులతో పోరాడుతూ మరణించిన సందర్భంలో వారి గుర్తుగా ఒక శిల్పంపై ఆ వీరుడి ప్రతిమను చెక్కి నిలుపుతారని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మునిపల్లె శివారులోని వీరగల్లు శిల్పం సుమారు మూడు అడుగులు పొడవు ఉందనీ, దీనిపై పురుషుడు, రెండువైపులా స్త్రీల ప్రతిమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది గ్రామ చరిత్రకు ఆనవాలుగా చెబుతూ, దీన్ని శుభ్రం చేసి, గ్రామంలో పీఠంపై బిగించి వివరాల పట్టిక ఏర్పాటు చేస్తే భావిత రాలకు చారిత్రక వారసత్వంగా నిలుస్తుందని చెప్పారు. గ్రామంలోని శ్రీ...
News

‘శంఖారావం’ సన్నాహక సమావేశం

విశ్వ హిందూ పరిషత్-వీ.హెచ్.పి ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగసభ జనవరి 5,2025న విజయవాడలో జరుగుతున్న సందర్భంగా నవంబర్ 3న చిత్తూరులోని తిలక భవన్ లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అనుబంధసంస్థల సమావేశం జరిగింది. ప్రభుత్వ నియంత్రణ నుండి హిందూ...
1 989 990 991 992 993 2,479
Page 991 of 2479