శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రం 50వ వార్షికోత్సవ వేడుకలు
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం 50వ వార్షికోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జాగృతి పత్రిక పూర్వ సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారథి గారు పాల్గొని ప్రసంగించారు. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించిన ఎంతో కాలం తర్వాత...









