నలందా నుంచి సంస్కృత విశ్వవిద్యాలయం వరకు సనాతన జ్ఞానానికి ఆధునిక సాంకేతికత జోడింపు
కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని వేగంగా మార్చుతున్న ఈ కాలంలో, భారతీయ జ్ఞాన సంపదను, సృజనాత్మకతను ఎలా పరిరక్షించాలనే ప్రశ్న అత్యంత ప్రాధాన్యమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సవాలుకు భారతదేశంలోని విద్యాసంస్థలు...









