News

News

మతపరమైన పోస్టు… కాంగ్రెస్ ఎంపీపై కేసు

గుజరాత్‌లోని జామ్నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢిపై రెచ్చగొట్టే పాటతో ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. సామూహిక వివాహ కార్యక్రమం నిర్వాహకుడైన స్థానిక...
News

మహా కుంభమేళా కోసం 13 వేల రైళ్ళు

ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళా 2025 సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం భారతీయ రైల్వే 13 వేల రైళ్లను నడపనుంది. వీటిలో 10 వేలు రెగ్యులర్ రైళ్లు, 3 వేలు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఈ...
ArticlesNews

గూడూరు ప్రాంతంలోని ప్రాచీన హిందూ దేవాలయాలు

తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతం ఎన్నో చారిత్రక విశేషాలకు నెలవని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్‌ 47వ వార్షిక సమావేశాలు గూడూరు ఎస్‌కేఆర్‌ డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఇందులో ‘గూడూరు ప్రాంతంలోని ప్రాచీన హిందూ దేవాలయాలు’ అంశంపై నెల్లూరులోని...
News

కుంభమేళాకు కొత్త వైరస్‌ ముప్పు.. అధికారులు అప్రమత్తం

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ను మరువక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడది భారత్‌నూ తాకింది. తాజాగా కొత్తవైరస్‌ ఎంపీహెచ్‌వీకి చెందిన రెండు కేసులు కర్నాటకలో బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో ఈనెల 13 నుంచి...
News

అయోధ్యలో బాల రామయ్య వార్షికోత్సవ సంబరాలు…..వీవీఐపీ, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

అయోధ్యలో బాలరామయ్య మొదటి వార్షికోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అయోధ్య రామమందిరంలో జనవరి 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వార్షికోత్సవ సంబరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా...
News

మహా కుంభమేళాలో జల్ పోలీసులు

మహా కుంభమేళాలో భక్తుల భద్రత దృష్ట్యా గంగా, యమునా నదుల్లో పెద్ద సంఖ్యలో "జల్ పోలీసుల" ను మోహరించారు. నదులలో భక్తులకు ప్రమాదం కలుగుకుండా భాద్యతలు నిర్వహించే ఈ సిబ్బందికి అండర్ వాటర్ డ్రోన్లు, సోనార్ సిస్టమ్స్ వంటి అధునాతన పరికరాలను...
News

రైలు పట్టాలపై అడ్డంకులు…యూపీలో తప్పిన ముప్పు

రైలు పట్టాల మధ్య ఓ ఖాళీసిలిండర్, ఓ భారీ లోహపు వస్తువు ఉన్న వేర్వేరు ఘటనల్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో ఉత్తరప్రదేశ్ లో రెండు పెద్ద ప్రమా దాలు తప్పాయి. కాన్పుర్ లో ని బర్రాజ్పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో...
News

శ్రీకాళహస్తిలో అమెరికన్ల రాహు కేతు పూజలు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో తెలుగింటి సంప్రదాయాలు ఉట్టిపడేలా కట్టుబొట్టుతో అమెరికాకు చెందిన భక్తులు ఆకట్టుకున్నారు. పెంచలకోన సమీపంలోని కరుణామయి ఆశ్రమ నిర్వాహకురాలు విజయేశ్వరీదేవితో పాటు 70 మంది విదేశీ భక్తులు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శనార్థం వచ్చారు. వీరికి ఆలయ అధికారులు...
News

కుంభమేళాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆలిండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు

మహాకుంభమేళా జరిగే ప్రాంతం వైపు ముస్లింలు వెళ్లొద్దని ఇటీవల ఆదేశాలిచ్చిన బరేల్వీ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో పుష్కరానికి ఒకసారి జరిగే మహా కుంభమేళా వేడుకలో ముస్లింల మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలిండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు...
News

వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు

వైకుంఠ ద్వార దర్శన సర్వదర్శనం టికెట్ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను తిరుపతిలో టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. జనవరి 10నుంచి 19వతేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచనుంది టిటిడి.తిరుపతిలో 9వతేదీ ఉదయం 5.30గంటలకు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ...
1 913 914 915 916 917 2,479
Page 915 of 2479