News

News

భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం

భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఇక్కడి ఆదర్శ జీవన విధానమే అందుకు కారణమన్నారు. విజయవాడ ఋషి పీఠం, భారతీయ సనాతన ధర్మవేదిక ఆధ్వ ర్యంలో విజయవాడ దుర్గాపురంలోని ఘంట సాల వెంకటేశ్వరరావు...
News

రాముడే ధర్మం ధర్మమే అమ్మ : కొండవీటి జ్యోతిరమ్మయి మాతాజీ

రాముడే ధర్మం. ధర్మమే అమ్మ. తల్లి పిల్లలకు భక్తిని నేర్పించడం మన సంప్రదాయం. కానీ ఇవాళ స్త్రీమూర్తులు శాస్త్రాలు, వేదాలు నేర్చుకోవడం నిషేధంగా భావిస్తున్నారు. మన స్త్రీమూర్తులు ఝాన్సీ లక్ష్మిగా, జిజాబాయిగా తయారవాలంటే వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలి, అప్పుడే ఆలయాలను ప్రభుత్వాల...
NewsProgramms

దేవాలయాలు సశక్తం కావాలి : మిలింద్ శ్రీకాంత్ పరాండేజీ

అఖిల భారతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేసాం. దేవాలయాలను హిందూ సమాజానికి రాష్ట్రప్రభుత్వాలు అప్పగించాలంటే ఆ మేరకు హిందూ సమాజం సిద్ధపడాలి, రాష్ట్రప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించాలని విహెచ్‌పి అఖిల భారత సంఘటనా ప్రధాన కార్యదర్శి...
News

ప్రజలకు, పర్యావరణానికి సేవయే భారతమాతకు ఆరాధన : మోహన్ భగవత్

భారత్ భూమిలో జన్మించిన ప్రతి వ్యక్తిలో సేవ అనేది సహజ సంస్కారం అని చెబుతూ భారత్ మాతను పూజించడం అంటే భారతదేశంలో నివసించే ప్రజలు, భూమి, అడవులు, నీరు, జంతువులకు సేవ చేయడం, రక్షించడం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)...
News

శబరిమల ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

రళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు శబరిమల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటినుంచో...
News

సంభల్‌ మసీదులో ఆలయం అసలు నిజాలు బయటపెట్టిన అడ్వొకేట్ కమిషనర్‌

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంభల్‌ మసీదులో సర్వేలో సంచలనం విషయాలు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ జామా మసీదులో ఆలయం ఉందన్న అడ్వొకేట్‌ కమిషనర్‌ నివేదిక కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక కోర్టులో సర్వే నివేదికను సమర్పించారు. సంభల్ మసీదు...
News

వృద్ధులు, దివ్యాంగులు ఇకపై నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం

తెలంగాణ తిరుపతిగా పేరుందిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి ఎక్కువ అవుతోంది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సాధారణ రోజుల్లో 40వేల మంది, ఆదివారం సెలవు దినాల్లో 60 వేల మందిపైగా భక్తులు వస్తున్నారు. దీంతో యాదిగిరి...
ArticlesNews

అమ్మకు ప్రతిరూపం ప్రకృతి

ప్రకృతిలో ఏ రుతువుకారుతువు అందాలను ఆరబోస్తుంది. శరదృతువులోని వెన్నెల మంచు దుప్పటి కప్పినట్టు, పచ్చని చేమంతులు సిగ్గుల మొగ్గలైనట్టు హేమంతం కనువిందు చేస్తుంది. మెలికలు తిరిగే వాగువంకలు వన్నెలు చిందిస్తాయి. పచ్చని చేల పావడకట్టి, బొండుమల్లెలు కొప్పున పెట్టి వచ్చే దొరసాని...
News

ఆప్ హయాంలో 24 ఆలయాల కూల్చివేత.

ప్రార్థనా మందిరాల కూల్చివేతకు బీజేపీ ఆదేశాలిచ్చిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఇటీవల చేసిన ఆరోపణలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. 'ఆమ్ ఆద్మీ పార్టీ' ప్రభుత్వం 2016-2023 మధ్య 24 ఆలయాలను కూల్చేసిందని ప్రత్యారోపణ చేసింది. ఆలయాలను కూల్చేందుకు కేజ్రీవాల్ "ఫత్వాలు'' జారీ...
ArticlesNews

ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు?

జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రతీవీధి కొత్త కళను సంతరించుకుంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కుంభమేళా...
1 914 915 916 917 918 2,479
Page 916 of 2479