సింధు లోయ లిపిని పరిష్కరిస్తే 10 లక్షల డాలర్ల నజరానా
తమిళనాడు పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా 140 ప్రాంతాల్లో కొంతకాలంగా జరిపిన తవ్వకాల్లో పెద్దఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. వాటిలో 90 శాతం సింధూలోయ నాగరికత కాలం నాటివని ఆ శాఖ నిర్ధారించింది. బాణం,...









