News

News

సైనికుల త్యాగం వృథా కాదు.. రెండేళ్లలో నక్సలిజాన్ని లేకుండా చేస్తాం: హోంమంత్రి అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. జనవరి 05 బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు ర‌హ‌దారిలో జ‌వాన్ల వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది జ‌వాన్లతో పాటు ఓ సివిల్ డ్రైవ‌ర్ అక్కడిక‌క్కడే...
ArticlesNews

సంత్ సమ్మేళనాలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునఃప్రారంభం

ప్రతి 12 సంవత్సరాలలో ప్రకృతిలో వచ్చే మార్పులు, కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలు, నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు....
News

24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం

కేరళలోని శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గత 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తాజాగా స్పాట్‌ దర్శనానికి ట్రస్టు అధికారులు 20 వేల టికెట్లు ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పంబ నుంచి...
News

కలశాకృతిలో ఒంటిమిట్ట రామాలయం కల్యాణ వేదిక

ఆంధ్రుల భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణ వేదిక కలశాకృతిలో ఆకట్టుకుంటోంది. వైఎస్సార్‌ జిల్లాలోని ఈ రామయ్య క్షేత్రం నుంచి ఇటీవల తీసిన డ్రోన్‌ వీడియో, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఇక్కడి రాములోరి...
News

పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్ కలకలం.. భద్రతపై ఆందోళనలు

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయంపై డ్రోన్‌ కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జరగడంతో.. భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, పూరీ జగన్నాథుడి ఆలయం సహా చుట్టు పక్కల ప్రాంతం ‘నో...
News

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు.. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం..

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో జె.శ్యామల రావు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం...
ArticlesNews

ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు..

భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు. దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు. అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్నవారు అద్భుతాలు చేస్తుంటారు. ఈ కోవలోకే వస్తాడు ఆరేళ్ల బుడతడు మొహబ్బత్‌. ఈ చిన్నారికి రామ్‌లల్లాను చూడాలని అనిపించింది. అంతే తాను...
News

సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఎండీ స్పష్టం చేశారు. బుధవారం నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు మరో 3800 సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఎండీ వెల్లడించారు. ముఖ్యంగా...
News

పాట్నాలో బయటపడ్డ శతాబ్దాల కాలం నాటి పురాతన దేవాలయం

సనాతన ధర్మీయులకు మరో శుభవార్త. శతాబ్దాల కాలం నాటి మరో పురాతన ఆలయం బయటపడింది. ఇది జరిగింది పాట్నలోని అలమ్ గంజ్ ప్రాంతంలో. ఈ ఆలయం నల్ల గ్రానైట్ తో నిర్మితమైనట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భూమి కుంగిపోయింది. దీంతో ఆలయం...
News

హిందూ ధర్మ ప్రచార రథం ప్రారంభం

చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ప్రచార రథాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం ఉద్దేశించిన ఈ ప్రచార రథంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు.అనంతరం ఈఓ పెంచల కిషోర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని మారుమూల గ్రామాలకు...
1 910 911 912 913 914 2,479
Page 912 of 2479