సైనికుల త్యాగం వృథా కాదు.. రెండేళ్లలో నక్సలిజాన్ని లేకుండా చేస్తాం: హోంమంత్రి అమిత్ షా
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. జనవరి 05 బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు రహదారిలో జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది జవాన్లతో పాటు ఓ సివిల్ డ్రైవర్ అక్కడికక్కడే...









