( జనవరి 10 - వైకుంఠ ఏకాదశి ) సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్యలో, ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేదే ముక్కోటి /వైకుంఠ ఏకాదశి. ప్రతి ఏకాదశికి నిర్దిష్టమైన పేర్లు ఉన్నాయి. ఆర్ష...
కుంభమేళాపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ పై సాధు సంతులు సీరియస్ అయ్యారు. రజ్వీ బరేల్వీ మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదని రవీంద్ర పూరీ మహారాజ్ అన్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం...
నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదంటూ అవాకులు చెవాకులు పేల్చిన కేరళ సీఎం పినరయ్ విజయన్ కి స్వామి సచ్చిదానంద కౌంటర్ ఇచ్చారు. నారాయణ గురు పక్కా సనాతన వాది అని శివగిరి శ్రీనారాయణ ధర్మ సంఘం అధ్యక్షులు స్వామి...
వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణ జరుగుతుండగా.. అనుకోని విధంగా ఓ కోతి కోర్టు గదిలోకి ప్రవేశించిన ఆశ్చర్యకర ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. సుమారు గంటసేపు కోర్టు టేబుల్పై కూర్చున్న కోతి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది....
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ముస్తాబైంది. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి 10.30 గంటల వరకూ సింహాచలేశుడు వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త చైర్మెన్గా వీ నారాయణన్ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్థానంలో ఈనెల 14 న నారాయణన్ బాధ్యతలు చేపడతారు. అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా నారాయణన్ సేవలందించనున్నారు. లిక్విడ్...
జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు...
దేశానికి స్వతంత్ర వచ్చేనాటికి ఉనికిలో ఉన్న మత ప్రదేశాల స్వభావాన్ని యథాతథంగా ఉంచాలంటూ పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రార్థనా స్థలాల చట్టం 1991 చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన కేసుల్లో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారతీయ సంత్ సమితి అనే హిందూ...
కేరళలోని మునంబం ప్రాంతంలో వక్ఫ్ భూమి వివాదాన్ని మదింపు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ సిఎన్ రామచంద్రన్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ జనవరి 4న పర్యటించింది. దశాబ్దాలుగా తమ భూముల యాజమాన్య హక్కుల మీద అనిశ్చితిలో బతుకుతున్న వందలాది కుటుంబాల్లో ఆ పర్యటన...
ఈశాన్యభారతంలోని మేఘాలయలో మొట్టమొదటి రాష్ట్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం జనవరి 13న జరగబోతోంది. ఆ సందర్భంగా అక్కడ భారీ క్రైస్తవ ప్రార్థన నిర్వహించడానికి మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ సందర్భంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి...