News

ArticlesNews

ఇల‘వైకుంఠ’ నగరిలో

( జనవరి 10 - వైకుంఠ ఏకాదశి ) సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్యలో, ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేదే ముక్కోటి /వైకుంఠ ఏకాదశి. ప్రతి ఏకాదశికి నిర్దిష్టమైన పేర్లు ఉన్నాయి. ఆర్ష...
News

బరేల్వీపై సాధు సంతుల మండిపాటు

కుంభమేళాపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ పై సాధు సంతులు సీరియస్ అయ్యారు. రజ్వీ బరేల్వీ మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదని రవీంద్ర పూరీ మహారాజ్ అన్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం...
News

నారాయణ గురు పక్కా సనాతన వాది : స్వామి సచ్చిదానంద

నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదంటూ అవాకులు చెవాకులు పేల్చిన కేరళ సీఎం పినరయ్ విజయన్ కి స్వామి సచ్చిదానంద కౌంటర్ ఇచ్చారు. నారాయణ గురు పక్కా సనాతన వాది అని శివగిరి శ్రీనారాయణ ధర్మ సంఘం అధ్యక్షులు స్వామి...
News

జ్ఞానవాపి కేసు విచారణ.. కోర్టులోకి ప్రవేశించిన కోతి.. వీడియో వైరల్

వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణ జరుగుతుండగా.. అనుకోని విధంగా ఓ కోతి కోర్టు గదిలోకి ప్రవేశించిన ఆశ్చర్యకర ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. సుమారు గంటసేపు కోర్టు టేబుల్‌పై కూర్చున్న కోతి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది....
News

ఉత్తర ద్వార దర్శనం రేపు

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ముస్తాబైంది. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి 10.30 గంటల వరకూ సింహాచలేశుడు వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి...
News

ఇస్రో చైర్మన్ గా నారాయణన్

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ఇస్రో కొత్త చైర్మెన్‌గా వీ నారాయ‌ణ‌న్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్ర‌స్తుత ఇస్రో చీఫ్ ఎస్ సోమ‌నాథ్ స్థానంలో ఈనెల 14 న నారాయణన్ బాధ్య‌త‌లు చేపడతారు. అంత‌రిక్ష శాఖ కార్య‌ద‌ర్శిగా కూడా నారాయ‌ణ‌న్‌ సేవలందించనున్నారు. లిక్విడ్...
News

తిరుమల నుండి ప్రయాగరాజ్ బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం

జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు...
ArticlesNews

ప్రార్థనాస్థలాల చట్టం 1991 చెల్లుబాటుపై సుప్రీంలో సవాల్

దేశానికి స్వతంత్ర వచ్చేనాటికి ఉనికిలో ఉన్న మత ప్రదేశాల స్వభావాన్ని యథాతథంగా ఉంచాలంటూ పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రార్థనా స్థలాల చట్టం 1991 చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన కేసుల్లో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారతీయ సంత్ సమితి అనే హిందూ...
ArticlesNews

మునంబం జ్యుడీషియల్ కమిషన్ పర్యటనతో వక్ఫ్ బాధితులకు ఊరట

కేరళలోని మునంబం ప్రాంతంలో వక్ఫ్ భూమి వివాదాన్ని మదింపు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ సిఎన్ రామచంద్రన్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ జనవరి 4న పర్యటించింది. దశాబ్దాలుగా తమ భూముల యాజమాన్య హక్కుల మీద అనిశ్చితిలో బతుకుతున్న వందలాది కుటుంబాల్లో ఆ పర్యటన...
ArticlesNews

మేఘాలయ క్రైస్తవ రాష్ట్రం అన్న మంత్రి వ్యాఖ్యలపై దుమారం

ఈశాన్యభారతంలోని మేఘాలయలో మొట్టమొదటి రాష్ట్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం జనవరి 13న జరగబోతోంది. ఆ సందర్భంగా అక్కడ భారీ క్రైస్తవ ప్రార్థన నిర్వహించడానికి మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ సందర్భంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి...
1 909 910 911 912 913 2,479
Page 911 of 2479