‘రామదండు’లా తరలి రండి!
అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 22న కడపలో నిర్వహించనున్న శ్రీరామ మహా శోభాయాత్రకు భక్తులంతా రామదండులా నిండైన భక్తితో తరలి రావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ మైదానం వద్ద శ్రీరామ కల్యాణ వేదిక...









