News

News

‘రామదండు’లా తరలి రండి!

అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 22న కడపలో నిర్వహించనున్న శ్రీరామ మహా శోభాయాత్రకు భక్తులంతా రామదండులా నిండైన భక్తితో తరలి రావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ మైదానం వద్ద శ్రీరామ కల్యాణ వేదిక...
News

తిరుమల అన్నప్రసాదం మెనూలో మసాలా వడ

తిరుమలలో భక్తులకు మసాలా వడను ప్రసాదంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు సోమవారం నాడు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఐదువేల వడలను వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తిస్థాయిలో అమలు...
News

కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక సర్వీసు నడపనుంది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి పయనం అవుతుంది. అనంతరం 22న మళ్ళీ నగరానికి చేరుకుంటుంది. మొత్తం 8 రోజులపాటు యాత్ర సాగనుంది....
ArticlesNews

సనాతన ధర్మంలో చేరి బాబా మోక్షపురిగా మారిన అమెరికా సైనికుడు

మహాకుంభమేళా 2025లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనుంచీ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన సాధుసంతులు, సన్న్యాసులు వస్తున్నారు. వారిలో బాబా మోక్షపురి ఒకరు. ఆయన గతంలో అమెరికన్ ఆర్మీలో సైనికుడు. వ్యక్తిగత జీవితంలో కష్టనష్టాల తర్వాత సనాతన ధర్మం వైపు ఆకర్షితుడై క్రమంగా...
News

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి దిగిన బంగ్లాదేశీయుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.దాడి తరవాత నిందితుడు ముంబైలోని వర్లీ రైల్వే స్టేషన్లో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్ వెళ్లే రైలు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా...
News

బ్రిటిష్‌ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ ‘జై శ్రీరామ్’ నామస్మరణ

భారత్ లో పర్యటిస్తున్న బ్రిటిష్‌ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ ‘జై శ్రీరామ్ ’ నామస్మరణ చేయడంపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో శనివారం సాయంత్రం బ్యాండ్‌ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్‌ యూ,...
News

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం క్లోజ్ అయ్యింది. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగియడంతో సోమవారం (జనవరి 20) ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు. పందళం...
ArticlesNews

ఆధ్యాత్మిక మేళాలో యువ తరంగాలు

నవతరం యువత ఆధ్యాత్మిక బాట పడుతోంది. మహా కుంభమేళాలో ఎక్కడ చూసినా యువోత్సాహం వెల్లివిరుస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగా సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా జెన్‌ జెడ్‌ (కొత్త తరం) యువతీ యువకులు కూడా మేళాకు పోటెత్తుతున్నారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్, చంకన...
News

పాక్ ఆక్రమిత కశ్మీర్ ‘భారత్ కిరీటంలో రత్నం’

పాక్ ఆక్రమిత కశ్మీర్ మన దేశపు కిరీటంలో రత్నం లాంటిదని, అది లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంపొందించే కుట్రను పాకి స్తాన్ కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. జౌన్పూర్ జిల్లా నిజాముద్దీన్...
ArticlesNews

అద్దంకి ప్రాంతం పురాతన చరిత్రకు సాక్ష్యాలు

పురావస్తులోనూ, ఇటు తెలుగు సాహిత్యంలో­నూ బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతం ఎంతో పేరెన్నికగన్నది. అద్దంకి, బల్లికురవ, మార్టూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్రీస్తుపూర్వం నాటి సమాధులు తరచూ వెలుగుచూస్తుండడంతో ఈప్రాంతం అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ క్రీస్తుపూర్వం...
1 892 893 894 895 896 2,479
Page 894 of 2479