News

ArticlesNews

సంస్కృతి సంప్రదాయం మహాసమ్మేళనం

మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం... సాంస్కృతిక–సామాజిక మేలుకలయిక దాదాపుగా 40కోట్లమంది పుణ్యస్నానాలు... నాగసాధువుల ప్రత్యేక ఆకర్షణ. ప్రయాగ ప్రత్యేకత మకరే యే దివానాథే వృషగే చ బృహస్పతౌ ‘ కుంభయోగో భవేత్తత్ర ప్రయాగే చాతిదుర్లభః ‘‘ అంటే మాఘ...
News

బావి నిండా శిల్పకళ

నంద్యాల జిల్లాలోని పురాతన బావి శిల్పా కళ అందాలతో ఆకట్టుకుంటోంది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించినట్లు చెప్పుకుంటున్న ఈ బావి జిల్లాలోని మద్దికెర మండల కేంద్రం మద్దికెరలో ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బావి దగ్గరికి వెళ్లి...
ArticlesNews

మహాకుంభమేళాలో నాగ సాధువుల కీలక పాత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక జనసంగమంగా మహాకుంభమేళా 2025 వాసికెక్కింది. ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర ఈ కుంభమేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకూ సాగుతుంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తెలియని విదేశీయులకు ఈ జనసందోహం అబ్బురంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కుంభమేళా...
NewsProgramms

వైభవంగా సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 31 వ వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవాసమితి 31 వ వార్షికోత్సవం, స్థానిక ప్రథమ నంది దేవస్థానం వైయస్ఆర్ కళ్యాణ మండపంలో 19-1-2025 ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ వేలుకూరి సురేష్ కుమార్, శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి, శ్రీ గంగ...
News

పాకిస్తాన్‌లో మసీదు కూల్చివేత

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో సియాల్‌కోట్‌లోని దస్కా ప్రాంతంలో ఒక మసీదును కూల్చివేసారు. పాకిస్తాన్‌లో మైనారిటీలైన అహ్మదీ తెగ ముస్లిములకు చెందిన మసీదు అది. నిజానికా మసీదు, పాకిస్తాన్ దేశం ఏర్పడిన 1947 ఆగస్టు కంటె చాలా ముందు నుంచీ ఉంది. పాకిస్తాన్...
ArticlesNews

మురుగన్ ఆలయం దగ్గర జంతుబలికి ముస్లిం సంస్థల ప్రయత్నం, హిందువుల నిరసనతో విఫలం

తమిళనాడు తిరుపరన్‌కుండ్రం పట్టణంలో మదురై కొండ మీద జంతువులను బలి ఇవ్వడానికి ఎస్‌డిపిఐ సహా ముస్లిం సంస్థలు గత శనివారం ప్రయత్నించాయి. హిందువుల ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ దుర్మార్గాన్ని ఆపివేయించారు. ఎస్‌డిపిఐ అనేది నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ...
News

ఇరాన్ లో ఇస్లామిక్ రాజ్యం అవసరం లేదు.. హిజాబ్ వద్దే వద్దు : ఫజే హష్మీ

ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హష్మీ కూతురు ఫజే హష్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇస్లామిక్ ప్రభుత్వం అవసరమే లేదన్నారు. అంతేకాకుండా అసలు హిజాబే అవసరం లేదని తేల్చి చెప్పారు. హిజాబ్ వాడకాన్ని వ్యతిరేకిస్తూనే అమెరికాతో సంబంధాలను కొనసాగించాలన్నారు. హిజాబ్,...
News

కోల్‌కత్తా పుస్తక ప్రదర్శనలో వీహెచ్‌పీ స్టాల్‌కి అనుమతి నిరాకరణ.. హైకోర్టు ఆగ్రహం

కోల్ కత్తా వేదికగా జరిగే 48 వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో విశ్వహిందూ పరిషత్ స్టాల్ పెట్టుకోవడానికి అనుమతిని నిరాకిరించారు. పుస్తక ప్రదర్శన జరుగుతున్న ప్రతిసారీ విశ్వహిందూ పరిషత్ స్టాల్ ను ఏర్పాటు చేస్తూనే వస్తోంది. కానీ.. ఈ సారి మాత్రం...
News

యూసీసీ మాన్యువల్ కు ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఆమోదం

ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రివర్గం ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) మాన్యువల్ కు ఆమోదం తెలిపింది. దీంతో ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలుకు మార్గం సుగమం అవుతుందని ఈ నిర్ణయం సామాజిక సంస్కరణల పట్ల తమ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ప్రతిభింభిస్తుందని ముఖ్యమంత్రి...
News

ధర్మ రక్షణకే హిందూమతం

ధర్మాన్ని రక్షించడానికి హిందూమతం పుట్టిందని గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. విశ్వధర్మ విజయ యాత్రలో భాగంగా క్షేత్ర యాత్ర నిర్వహిస్తున్న దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కాళ్ల గ్రామంలోని దత్తపాదుకా క్షేత్రానికి విచ్చేశారు....
1 891 892 893 894 895 2,479
Page 893 of 2479