కుంభమేళాకి వచ్చి, నాగసాధువులుగా మారిపోయిన విదేశీ మహిళలు
ఇటలీకి చెందిన ముగ్గురు మహిళలు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశమయ్యారు. మహా కుంభమేళాలో జరిగిన తమ అనుభవాలను యోగితో పంచుకున్నారు. మహా కుంభమేళా కేవలం మతపరమైనదే కాకుండా, సాంస్కృతిక ధృక్కోణం కూడా ఇమిడి వుందని విదేశీయులు సీఎంతో పేర్కొన్నారు. తమ...









