News

News

కుంభమేళాకి వచ్చి, నాగసాధువులుగా మారిపోయిన విదేశీ మహిళలు

ఇటలీకి చెందిన ముగ్గురు మహిళలు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశమయ్యారు. మహా కుంభమేళాలో జరిగిన తమ అనుభవాలను యోగితో పంచుకున్నారు. మహా కుంభమేళా కేవలం మతపరమైనదే కాకుండా, సాంస్కృతిక ధృక్కోణం కూడా ఇమిడి వుందని విదేశీయులు సీఎంతో పేర్కొన్నారు. తమ...
News

యథావిధిగా సర్వదర్శనం టోకెన్లు..

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గతంలో తరహాలోనే ఈ నెల 23 నుంచి గురువారం ఏ రోజుకారోజు సర్వదర్శనం టోకెన్లను అందించనున్నట్లు తెలిపింది. టోకెన్లను అలిపిరి దగ్గర...
News

ఆప్యాయత, ప్రేమ మీదే స్త్రీ గౌరవం ఆధారపడి వుంటుంది : సాధ్వీ రితింభర

మహిళల ప్రతిష్ఠ గౌరవం, ఆప్యాయత, ప్రేమ మీదే ఆధారపడి వుంటుందని సాధ్వీ రితింభర అన్నారు. అంతే తప్ప ఫ్యాషన్ గా వుంటే రాదన్నారు. మహాకుంభమేళాలో వీహెచ్ పీ శక్తి సమాగమం నిర్వహించింది. ఇందులో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

అయోధ్య రామాలయానికి ఏడాది..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతన రామాలయానికి నేటితో (జనవరి 22)తో ఒక ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు రామాలయం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుక మొదటి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా రామ్‌లల్లాను...
News

కోడెదూడకు కృత్రిమ కాలు అమరిక

: కోడెదూడ చెంగుచెంగున గెంతుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అలాంటిది పుట్టుకతో ఒక కాలు లేకుండా పుట్టిన కోడెదూడను చూసి ఆ రైతు ఎంతో మనోవేదన చెందాడు. ఎలాగైనా దానిని నడిపించాలని...అది గెంతుతుంటే చూడాలని ఆశించాడు. పాలకొల్లులో మూగజీవాలకు కూడా కృత్రిమ...
News

పొలంలో బయటపడిన పురాతన రాతి దేవతా విగ్రహాలు

అన్నమయ్య జిల్లా తంబళపల్లె మండలంలోని కోటకొండలో ఓ రైతు పొలంలో పురాతన రాతి దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు.. మద్దిరాళ్లపల్లె సమీపంలోని రంగారావు పొలాన్ని వెంకటేష్ కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలాన్ని ట్రాక్టర్ తో దున్నించాడు. మరసటి...
News

ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వేడుకగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాలో మరిన్ని సన్నాహాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,...
News

సంస్కృతంలో సంభాషిస్తున్న విదేశీ స్వాములు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోగల త్రివేణీ సంగమంలో భక్తులు మహాకుంభమేళా స్నానాలను ఆచరిస్తున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఉత్సవం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగనుంది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా తరలివస్తున్నారు. వీరిలో స్వామీజీలు కూడా...
News

పాకిస్థాన్‌కు గేట్లు ఎత్తేసిన బంగ్లాదేశ్ : వీసా నిబంధనలు సరళతరం

షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తరవాత బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు దగ్గరవుతోంది. షేక్ హసీనా పదవి కోల్పోయిన తరవాత భారత్ ఆమెకు ఆశ్రయం కల్పించింది. దీంతో బంగ్లాదేశ్‌లో యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో వాణిజ్య, పౌర సంబంధాలను...
News

అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాది జాహెర్ అలీ అరెస్ట్

అస్సాం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢుబ్రీ జిల్లాలో ఓ కరడుగట్టిన జిహాదీ ఉగ్రవాదిని అరెస్ట్ చేసారు. అతివాద ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థకు చెందిన అతన్ని జాహెర్ అలీగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ పోలీసులు జనవరి 18 రాత్రి బిలాసిపారా...
1 890 891 892 893 894 2,479
Page 892 of 2479