డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి ‘భార్గవాస్త్రం’
దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ చేరనుంది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రం’ను భారత్ విజయంతంగా పరీక్షించింది. డ్రోన్ తరహా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా రూపొందించిన ఈ మైక్రో మిస్సైల్ సిస్టమ్ను.. ఒడిసాలోని గోపాల్పూర్లోని...









