News

ArticlesNews

బుజ్జగింపు బురదలో విపక్షాలు, ఆ మీడియా

మతోన్మాదంతో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు ఎవరో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి పాల్పడుతున్నదెవరో తెలిసినా, బాహాటంగా చెప్పే ధైర్యం సెక్యులరిస్టులకీ, ఉదారవాదులకీ లేదు. దానిని కప్పిపుచ్చి హిందువులకు ఆ మరక అంటించడానికి చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాషాయ ఉగ్రవాదమన్నాడో మూర్ఖ కాంగ్రెస్‌ ‌హోం...
News

ఆదిశంకరుల బోధనలు అధ్యయనం చేయాలి

ఆదిశంకరుల బోధనలను యువకులు అధ్యయనం చేయాలని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శృంగేరి జగ ద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి 75 వర్ధంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామ కృష్ణ క్షేత్రంలో శంకర విజయం అంశంగా ఆధ్యాత్మికవేత్త సామ వేదం షణ్ముఖ...
News

లంకమలలో ఆదిమానవుల రేఖా చిత్రాలు

వైయస్సార్ జిల్లా సిద్దవటం లంకమల అడవుల్లో ఆదిమానవులు గీసిన శిలా రేఖా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి సామాన్యశకానికి పూర్వం 8000-2000 మధ్య కాలం నాటివిగా తెలుస్తోంది. నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉండడం విశేషం. సిద్దవటం రేంజిలోని రోలబోడు, మద్దూరు...
News

హైదరాబాద్ లో మహిళా భక్త సమ్మేళనం

ఆధునిక మహిళ శారదమ్మ బాటలో పయనించేలా ప్రేరేపించే సంకల్పంతో దక్షిణ భారత రెండవ మహిళా భక్త సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గుంటూరు రామకృష్ణ శారదా మిషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీ మా...
News

వేద సంస్కృతిని పరిరక్షించుకోవాలి

వేద సంస్కృతిని పరిరక్షించుకోవాలని భారతీయ సనాతన ధర్మం విశిష్టమైందని శృంగేరి శివగంగ పీఠాధిపతులు పురుషోత్తమ భారతీ స్వామి అన్నారు. విజయయాత్రలో భాగంగా విజయవాడలో శివరామకృష్ణ క్షేత్రంలో స్వామి విడిది చేశారు. భక్తులను ఉద్దేశించి స్వామి అనుగ్రహ భాషణ చేశారు. స్వామిజీ మాట్లాడుతూ...
News

కుంభమేళాలో తొక్కిసలాటపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం నమోదు చేసారు. భక్తుల భద్రత కోసం మార్గదర్శకాలు, నియమాలను సరిగ్గా అమలు చేయాలంటూ దాఖలు చేసిన ఆ పిల్‌ను సుప్రీంకోర్టు...
ArticlesNews

‘అనంత’ అరసవల్లి… బూదగవి

అనంతపురం జిల్లాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ప్రాచీన ఆలయం ఉరవకొండ మండలం బూదగవిలో ఉంది. ఈ ఆలయం అనంత అరసవల్లిగా విరాజిల్లుతోంది.రథసప్తమి సందర్బంగా ఈ ఆలయ విశిష్టతలపై కథనం. దక్షిణ భారతదేశంలోనే...
News

కార్తాలో శ్రీ సనాతన ధర్మ ఆలయంలో మహాకుంభాభిషేకం

భౌగోళిక, రాజకీయపరంగానే కాకుండా సాంస్కృతికంగా, చరిత్ర పరంగా భారత్- ఇండోనేసియాల మధ్య వేల ఏళ్ల బంధం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సంప్రదాయం రెండు దేశాల్లోనూ ఉందని గుర్తుచేశారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో శ్రీ సనాతన ధర్మ...
ArticlesNews

‌త్రిమూర్తి స్వరూపుడు ఆదిత్యుడు

(ఫిబ్రవరి 04 - రథసప్తమి ) సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు. సూర్యచంద్రులను శ్రీమన్నారాయణుడి నేత్రద్వయంగా పేర్కొంటారు. కనుకనే, సూర్యకిరణాలను...
News

‘‘ఇండియా పేరు మాత్రమే… అదే ’’భారత్’’ ఓ అనుభూతి

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా వేదికగా శిక్షా సంస్కృతి ఉత్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జ్ఞాన మహాకుంభ్’జరుగుతోంది. దీనికి దేశం నలమూలల నుంచి సాధు సంతులు హాజరవుతున్నారు. మన దేశాన్ని ఏమని పిలవాలి అన్న విషయంలో చాలా లోతైన చర్చే జరిగింది. అయితే.....
1 869 870 871 872 873 2,479
Page 871 of 2479