News

News

శబరిమల సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్‌ తొలగింపు

శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు కొత్త‌ డిజైన్ రూపొందించారు. ఇందులో భాగంగా సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్‌ను తొలగించనున్నారు. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే స్వామి సన్నిధిలోకి అనుమతిస్తారు. ఇప్పటి వరకు పదునెట్టాంబడి ఎక్కగానే...
News

చాలీసా పారాయణం పూర్తి చేసుకొని వస్తుండగా హిందువులపై రాళ్ల దాడులు

బిహార్ లోని జాముయి ప్రాంతంలో హిందూ స్వాభిమాన్ కార్యకర్తలపై దుండగులు రాళ్ల దాడి చేశారు. బలియాడిహ్ గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి చేసుకొని, తిరిగి వస్తుండగా.. బలియాడిహ్ మసీదు సమీపం నుంచి హిందూ స్వాభిమాన్ కార్యకర్తలపై రాళ్ల దాడి జరిగింది....
News

సిరా చుక్కను చూపుతూ ప్రజాస్వామ్యంపై జైశంకర్ క్లాస్

ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో తాము అద్భుతంగా జీవిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఎన్నికల ద్వారా ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామన్నారు. ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని జైశంకర్...
ArticlesNews

హిందూ సమాజాన్ని ఏకం చేయడమే సంఘ్ లక్ష్యం: మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొత్తం హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనుకుంటోందని (ఏకం చేయడం) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రకటించారు. సంఘ్ ఏం చేయాలనుకుంటోందని చాలా మంది అడుగుతుంటారని... ఏక వాక్యంలో చెప్పాల్సి వస్తే ‘‘హిందూ సమాజాన్ని ఏకం...
News

ఏప్రిల్‌కు ప్రార్థనా మందిరాల పిటిషన్ల విచారణ

ప్రార్థనా మందిరాల (ప్రత్యేక నిబంధనల) చట్టం 1991కి సంబంధించిన పిటిషన్ల బొత్తిపై విచారణను ఏప్రిల్ మొదటి వారానికి సుప్రీం కోర్టు సోమవారం వాయిదా వేసింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయమై విచారణ జరుపుతుందని ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా,...
News

బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి.

రక్తపోటు.. బ్లడ్‌ప్రెజర్‌.. దీనిని వాడుక బాషలో బీపీగా వ్యవహరిస్తుంటారు. దేశంలో ప్రతి నాల్గవ వ్యక్తి రక్తపోటుతో బాధపడుతున్నాడని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. అటు హైబీపీ, ఇటు లోబీపీ.. రెండూ ‍ప్రమారకమైనవేనని వైద్యులు చెబుతుంటారు. రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అది పక్షవాతానికి...
News

సనాతన ధర్మ పరిరక్షణకు పొర్లుదండాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెంలో శివ స్వాముల ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన కొవ్వూరి విజయషణ్ముఖరెడ్డి (పొర్లుదండాల స్వామి) 3 కిలోమీటర్ల దూరం పొర్లుదండాలు పెట్టారు. రావులపాలెం మండల కేంద్రం ఆదిలక్ష్మీనగర్‌లోని...
News

ఢిల్లీలో పునర్నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయం ‘కేశవ కుంజ్’ సిద్ధం!

పునర్నిర్మించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం 'కేశవ్ కుంజ్’ శివాజీ జయంతి రోజైన ఈ నెల 19న గృహప్రవేశంకు సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేశవ్ కుంజ్ కాంప్లెక్స్‌ను సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్...
ArticlesNews

సాంస్కృతిక పునరుజ్జీవన జ్ఞానజ్యోతి రామకృష్ణ పరమహంస

( ఫిబ్రవరి 18 - రామకృష్ణ పరమహంస జయంతి ) భగవంతుడిపై ప్రేమను ఎంతగా పెంచుకుంటే.. అంతగా ప్రాపంచిక కోరికల ఉధృతి తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. ఆ దిశగా సాధన చేయడమే సాధకుడి కర్తవ్యం అన్న రామకృష్ణ పరమహంస జయంతి ఈ రోజు...
News

మార్చి 6 నుంచి ఒంటిమిట్టలో మహా సంప్రోక్షణ క్రతువు

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జీర్ణోద్ధరణ పనులు ముగియనున్న నేపథ్యంలో మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించాలని టిటిడి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జేఈవో వి.వీరబ్రహ్మంతో చర్చించి...
1 846 847 848 849 850 2,479
Page 848 of 2479