శివరాత్రికి ప్రత్యేక బస్సులు
మహా శివరాత్రి నేపథ్యంలో మన రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం లక్షలాది మంది తరలివస్తుంటారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఫిబ్రవరి 19 నుంచి 28వ తేదీ వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా...









