News

News

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి నేపథ్యంలో మన రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం లక్షలాది మంది తరలివస్తుంటారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఫిబ్రవరి 19 నుంచి 28వ తేదీ వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా...
News

దలైలామాకి Z కేటగిరీ భద్రత.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకి భారత ప్రభుత్వం Z కేటగిరీ భద్రతను కల్పించింది. చైనా మద్దతు దారుల నుంచి ఆయనకు ముప్పు పొంచి వుందన్న ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్...
ArticlesNews

ఆరోగ్యవంతునికి కల్పవృక్షాలు-రోగికి విషవృక్షాలు

రామ కథా రచనకు వాల్మీకికి ప్రేరణ క్రౌంచ మిథున వియోగం. దాంపత్య జీవితం సాగించే ఆ పక్షి జంటలో ఒక పిట్టను నిషాదుడు కొట్టగా రెండవది విలవిల విలపించినది. తమసానది స్నానానికి వెడుతున్న వాల్మీకి మునిచంద్రుని చెవిన బడినది, ఆ విలాపం....
News

లవ్ జిహాద్, బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా కొత్త చట్టం?

మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో...
News

మహా కుంభమేళా గడువు పొడిగించండి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగున్న మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ నేపథ్యంలో మహా కుంభమేళా గడువును...
News

వెంకటాపురం నుంచే శ్రీశైలం పాదయాత్రకు అనుమతి

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైల దివ్యక్షేత్రానికి నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌ వెంకటాపురం నుంచి మాత్రమే భక్తులు పాదయాత్రగా వెళ్లాల్సి ఉంటుందని ప్రాజెక్ట్‌ టైగర్‌ ఆత్మకూరు డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వి సాయిబాబా తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని తన కార్యాలయంలో...
News

సనాతన ధర్మానికి మార్గం చూపించే వేదికగా అంతర్జాతీయ ఆలయాల సదస్సు

సనాతన ధర్మానికి మార్గం చూపించే వేదికగా అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్‌)-2025 దోహదం చేస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు కొలువైన ఈ ప్రాంతంలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. తిరుమల ఆలయాన్ని చూసి దేవాలయాల నిర్వహణ...
ArticlesNews

తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు

దేశ సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా... అభివృద్ధికి ఆదాయ వనరులుగా ఉంటున్నాయని తెలిపారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో సోమవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు....
News

దేవాలయాల పునర్నిర్మాణానికి ఐటీసీఎక్స్‌ కృషి అభినందనీయం : మోహన్ భగవత్

తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌ హాలులో సోమవారం సాయంత్రం ప్రారంభమైన అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్‌)-2025 సదస్సుకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ - ఆరెస్సెస్‌ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్‌ భాగవత్‌ వీడియో సందేశాన్ని పంపించగా... ప్రధాని మోదీ లేఖ...
News

”స్వర్గంలో హౌస్ ఫుల్”.. అంటూ కుంభమేళా గురించి వెకిలి మాటలు

ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ (సమాజ్ వాదీ పార్టీ) మహా కుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంగం ఒడ్డున స్నానం చేయడం వల్ల నేరుగా వైకుంఠానికే వెళ్తామన్న నమ్మకం వుందన్నారు. అయితే.. కుంభమేళాలో రద్దీని చూస్తుంటే నరకం ఖాళీగా వుండేట్లు కనిపిస్తుందని,...
1 847 848 849 850 851 2,479
Page 849 of 2479