News

News

దేవాలయాలతోనే సనాతన ధర్మానికి రక్ష

హిందూ దేవాలయాలు శక్తికి, సంపదకు కేంద్రాలని.. సనాతన ధర్మపరిరక్షణ దేవాలయ వ్యవస్థతోనే సాధ్యమని.. అయితే ప్రభుత్వాలు ఆలయాలను, వాటి ఆస్తులను నియంత్రణలోకి తీసుకోవడంతో నష్టం జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ - వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పరాండే,...
ArticlesNews

సిక్కు మతాచారాలను అవమానించిన అమెరికా

అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్‌ విషయంలో...
News

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు నష్టమేమీ లేదు: షహబుద్దీన్ రజ్వీ

ఆలిండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికారు. వక్ఫ్ సవరణ బిల్లుతో సామాన్య ముస్లింలకు, మసీదులకు, మదర్సాలకు, దర్గాలకు వచ్చే నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు. వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం...
ArticlesNews

రంగరాజన్‌ మీద దాడి హేయం

సమాజం చైతన్యవంతం కావడం ఒకటైతే, ఆ చైతన్యం సానుకూల పంథాలో సాగడం మరొకటి. చైతన్యం ఏనాడూ విధ్వంసం కోసం కాదు. దుందుడుకుతనాన్ని పెంచి పోషించడానికి అసలే కాదు. మరింత విజ్ఞతతో, వివేకంతో ముందడుగు వేయడానికి. చీకట్లోంచి వెలుగు వైపు నడవడమే చైతన్యం....
News

చార్ ధామ్ యాత్రకు ప్రత్యేకంగా భారత్ గౌరవ్ రైళ్లు

భారత్ గౌరవ్ రైళ్లకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీనికోసం భారతీయ రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక భారత్ గౌరవ్ రైళ్లను నడిపిస్తోంది. మొట్టమొదటిసారిగా చార్ ధామ్ యాత్రకు భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
News

చైనాను శత్రుదేశంలా చూడటాన్ని మానేయాలి : కాంగ్రెస్ నేత పిట్రోడా వ్యాఖ్యలు

చైనాను శత్రుదేశంలా చూడటం మానేయాలని కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం అధినేత శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చైనాతో చేసుకున్న ఒప్పందం వల్ల భారత్‌...
ArticlesNews

దక్షిణాఫ్రికాలో ఇమామ్ ముహిసిన్ హెండ్రిక్స్ హత్య

తాను స్వలింగ సంపర్కుడైన ఇమామ్‌నని ప్రకటించుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ముస్లిం ఇమామ్ ముహిసిన్ హెండ్రిక్స్ హత్యకు గురయ్యాడు. దక్షిణాఫ్రికాలోని ‘కెబెరా’లో పట్టపగలే ఆయనను కొందరు దుండగులు కాల్చి చంపేసారు. 53ఏళ్ళ హెండ్రిక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్‌జీబీటీ-ఫ్రెండ్లీ మసీదులో ఇమామ్‌. ఆయన తన...
News

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతపై షేక్ హసీనా ఆగ్రహం

ఉగ్రవాదంటూ మండిపాటు… కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తప్పదని హెచ్చరిక మాతృభూమిలో అడుగుపెట్టి తమ పార్టీ కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు. దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనని, బంగ్లాదేశ్ ను ప్రస్తుతం ఉగ్రవాద...
News

మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ పాఠశాల

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే సుక్మా-బిజాపూర్ జిల్లాల సరిహద్దులోని టేకలగూడెంలో సిఆర్‌పిఎఫ్ బలగాలు ఒక పాఠశాల ప్రారంభించాయి. సుక్మా, బిజాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మావోయిస్టుల సురక్షిత స్థావరాలుగా ఉండేవి. అక్కడ ఇప్పటికి ఎంతోమంది సైనికులను, భద్రతా బలగాలను హతమార్చారు. అలాంటి...
ArticlesNews

కోల్‌కతాలో సరస్వతీ పూజ రగడ

వసంత పంచమి పశ్చిమ బెంగాల్‌లో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. ఆ రోజు దాదాపు అన్ని విద్యా సంస్థలలోను సరస్వతి అమ్మవారిని విద్యార్థులు పూజిస్తారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా యోగేశ్‌చంద్ర న్యాయ కళాశాలలో (ఈ కళాశాలలో విద్యార్థినులే ఎక్కువ)...
1 845 846 847 848 849 2,479
Page 847 of 2479