దేవాలయాలతోనే సనాతన ధర్మానికి రక్ష
హిందూ దేవాలయాలు శక్తికి, సంపదకు కేంద్రాలని.. సనాతన ధర్మపరిరక్షణ దేవాలయ వ్యవస్థతోనే సాధ్యమని.. అయితే ప్రభుత్వాలు ఆలయాలను, వాటి ఆస్తులను నియంత్రణలోకి తీసుకోవడంతో నష్టం జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ - వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే,...









