News

ArticlesNews

భారతి నుంచి బాలరాముడి దాకా..

‘‘మా ముందుకు వచ్చే కేసుల్లో అంత తేలిగ్గా పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అలాంటిదే అయోధ్య విషయంలో జరిగింది. ఆ కేసు మూడు నెలల పాటు నా ముందు ఉంది. దేవుడి ఎదుట కూర్చున్నాను. పరిష్కారం చూపించమని వేడుకున్నాను. అలా క్రమం తప్పకుండా...
News

కాశీ నుంచి కాశీకి స్కేటింగ్‌ యాత్ర

దేశ సమైక్యత, సమగ్రతలతోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రముఖ కథక్‌ నృత్యకారిణి సోనీ చౌరాసియా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాశీ నుంచి తిరిగి కాశీకి రోలర్‌ స్కేటింగ్‌ యాత్ర చేస్తున్నారు. సుమారు 10,550 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న ఈ యాత్ర అనకాపల్లి జిల్లా...
ArticlesNews

లంకమల అరణ్యంలో.. వర్థిల్లిన శైవం

అన్నమయ్య జిల్లాలోని సిద్దవటం అటవీ ప్రాంతమైన లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ది నాటి మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాక.. ఈ ప్రాంతంలో ఇంకా ఎలాంటి విశేషాలు, చరిత్ర దాగున్నాయన్న ఉత్సుకత పెరు­గుతోంది. దీనికి తగ్గట్టుగా రోజుకో కొత్త విష­యం బయ­టికి వస్తోంది....
News

నడక మార్గంలో నిరంతర పర్యవేక్షణ

అలిపిరి-తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు వద్ద చిరుత సంచారం నేపథ్యంలో టిటిడి విజిలెన్స్‌ విభాగం, టిటిడి అటవీశాఖ పటిష్ఠ చర్యలు చేపట్టాయి. ఇటీవల చిరుత జాడ కన్పించడంతో ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు సిబ్బంది నాలుగు బృందాలుగా...
News

26న చెన్నై ఈషా కేంద్రానికి అమిత్‌ షా..

కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌షా ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ఈశా యోగా కేంద్రంలో...
News

భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు ..

గగనతలంలో గేమ్ ఛేంజర్ గా భావించే అత్యాధునిక ఎఫ్ -35 ఫైటర్ జెట్ లను భారత్ కు అప్పగించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ప్రకటించడంతో అటు పాకిస్థాన్, ఇటు...
News

కుంభమేళా లో అగ్నివీర్ సాహసం …. బిహార్ నుంచి ప్రయాగ్ రాజ్ కు పరుగు

ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. అయితే ఈ దఫా కుంభమేళా భక్తులకు సంబంధించిన పలు సాహస ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది....
News

కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ (Swarna Bharat Trust)లో వృత్తి విద్యా శిక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ...
ArticlesNews

ఆర్ఎస్ఎస్ శాఖకు డాక్టర్ అంబేడ్కర్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ – ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌కు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఓ జాతీయ సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల ఐక్యత కోసం అహర్నిశలు పనిచేస్తోందని కూడా ఆయనకు తెలుసు. నిజానికి, మహారాష్ట్రలోని కరాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖను...
News

భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల వేషాల్లో పశువుల స్మగ్లర్లు

దేశ సరిహద్దుల దగ్గర తనిఖీలను తప్పించుకోడానికి పశువుల స్మగ్లర్లు కొత్తవేషం వేసారు. ఏకంగా బీఎస్ఎఫ్ జవాన్ల వేషమే కట్టేసారు. పశ్చిమబెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌లోకి పశువులను అక్రమంగా చేరవేయడానికి ఆ దారుణానికి ఒడిగట్టారు. ఇంతకీ వారు నిజమైన బీఎస్ఎఫ్ దళాలకు దొరికిపోయారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్‌ విభాగం ఆ ఆపరేషన్ చేపట్టింది. మాల్డా, ముర్షీదాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనల్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురు పన్నాపూర్ బోర్డర్ ఔట్‌పోస్ట్‌ దగ్గర పట్టుబడ్డారు. బీఎస్ఎఫ్ యూనిఫాం ధరించి నకిలీ ప్లాస్టిక్ గన్ చేత పట్టుకుని వారు బెంగాల్ భూబాగం నుంచి బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా పశువులను తోలుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి దగ్గర నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు రెండు గేదెలు, రెండు కత్తులు, ఒక చాకు స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో బీఎస్ఎఫ్...
1 848 849 850 851 852 2,479
Page 850 of 2479