News

News

కశ్మీర్‌పై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు.. తిప్పికొట్టిన భారత్‌

ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ భారత్‌లోని మణిపుర్‌, కశ్మీర్‌ సమస్యలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిని భారత్‌ తరఫు ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తిప్పికొట్టారు. తమపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఇప్పటికే నిరూపితమైందని స్పష్టంచేశారు. జెనీవాలో...
ArticlesNews

బోడో దేవత ఉత్సవాలు

బెంతు ఒరియాల ఆరాధ్య దైవం బోడో దేవత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద ఆముదాలపుట్టుగలోని బోడో అమ్మవారి ఆలయం వద్ద ఐదు రోజుల పాటు వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి పెద్దఆముదాలపుట్టుగ, కొక్కిలిపుట్టుగ, నాథపుట్టుగ, చిన్న...
News

బస్తర్‌లో ఇంకా 400మంది నక్సలైట్లు: బస్తర్‌ ఐజీ

2024 జనవరి నుంచి 310 మంది మావోయిస్టులను విజయవంతంగా అంతమొందించామని, బస్తర్‌ డివిజన్‌లో ఇక సుమారు 400 మంది సాయుధ క్యాడర్‌ మాత్రమే మిగిలి ఉన్నారని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ చెప్పారు. వీరికి మద్దతుగా సాంస్కృతిక సంస్థల సభ్యులు 700 నుంచి...
News

హైదరాబాద్‌లో చిరుధాన్యాల కిసాన్‌మేళా

చిరుధాన్యాల రైతులకు పంట ఉత్పత్తుల రవాణాకు అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి భగీరథ్‌ చౌధరి తెలిపారు. దీనివల్ల రైతులకు లబ్ధి చేకూరడమే గాక వినియోగదారులకు చౌకధరలకు...
ArticlesNews

శ్రీకాళహస్తి.. చరిత్రాత్మక ఘన కీర్తి

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయం చారిత్రాత్మక ఖ్యాతి.. ప్రాభవాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 1700 ఏళ్ల కిందట పల్లవుల కాలంలో ఆలయ అభివృద్ధికి బీజం పడిందని చరిత్రకారుల అభిప్రాయం. పల్లవులు: క్రీస్తు శకం.. అయిదో శతాబ్దంలో పల్లవుల హయాంలో ఇక్కడి...
News

అయోధ్య రాముని దర్శన వేళల్లో మార్పులు

యూపీలోని రామజన్మభూమి అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకునే వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయని రామమందిర ట్రస్ట్‌ తెలిపింది. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరిగిన సమయంలో అక్కడి నుంచి వస్తున్న భక్తుల సౌకర్యార్థం అయోధ్య రామాలయాన్ని ప్రతీరోజూ 19 గంటల పాటు తెరిచివుంచారు. ఇప్పుడు ఈ...
News

తరలొచ్చిన వనదేవతలు.. తరించిన గిరిజనం

వనదేవతలు నది దాటి వచ్చి మంగళస్నానాలకు అరుదెంచిన అపురూప ఘట్టం భక్తులను పులకింపజేసింది.అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరు జలపాతం వద్ద రెండేళ్లకోసారి నిర్వహించే మన్యంకొండ (బడా యాత్ర) జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఒడిశా ప్రభుత్వం అధికారికంగా...
News

తిరుమలను ‘నో ఫ్లైయింగ్ జోన్’ గా ప్రకటించాలి : టీటీడీ

తిరుమల క్షేత్రంపై విమానాల రాకపోకలను నిషేధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ఇప్పటికే ఈ విషయమై అనేకసార్లు కేంద్ర విమానయాన శాఖకు విన్నవించింది. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో మరోసారి కేంద్రవిమానయాన శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది....
News

చర్చ్ పాస్టర్‌ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఒక చర్చ్ పాస్టర్ మీద లైంగిక వేధింపు కేసు నమోదయింది. పాస్టర్ బజీందర్ సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక యువతి ఫిర్యాదు చేసింది. బజీందర్ సింగ్ పాడిన ‘మేరా యేసూ యేసూ’ పాట వీడియో బాగా...
News

అయోధ్య రామాలయంపై దాడికి ఉగ్ర కుట్ర భగ్నం!

అయోధ్యలోని రామాలయంతోపాటు పలు మతపరమైన సంస్థలపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ కుట్రను గుజరాత్‌ పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ (ఏటీఎస్) పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లోగల పాలి ఏరియాలో ఉగ్రవాది, 19 ఏళ్ల వ‌య‌సున్న...
1 822 823 824 825 826 2,478
Page 824 of 2478