News

News

చర్చి ఉత్సవాల కోసం యువకుల బలి

తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. చర్చి ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తూ విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా ఎనాయం పుతేంతురైలోని సెయింట్ ఆంథోనీ చర్చి పండగను నిర్వహించాలని పాస్టర్లు భావించారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ...
News

మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..

ప్రయాగ్ రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు సాగిన మహా కుంభమేళ యాత్రికులతో కిక్కిరిసిపోయింది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఆ మహా కుంభమేళలో అమృత స్నానాన్ని చేసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు ప్రయాగ్ రాజ్‌కు పోటెత్తారు. జనవరి 13వ...
ArticlesNews

గీత దాటరాదు

ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో, దానికి దన్నుగా నిలవడంలో సాంకేతికత ప్రధానపాత్ర పోషిస్తే మన సమాజానికి అది శ్రేయం. అలాకాకుండా సాంకేతికతను దుర్వినియోగం చేస్తే అది సంఘాన్ని భ్రష్టుపట్టిస్తుంది. ఒకప్పుడు ముందస్తు ప్రణాళికతో డబ్బు కూడబెట్టుకుని దూరాభారాలు లెక్కించకుండా దైవ దర్శనానికి వెళ్లేవారు....
News

శాశ్వత శాంతిని పునరుద్ధరించండి

రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని...
News

అయోధ్య నగర పాలికకు పాదరక్షల సమస్య.. వట్టికాళ్లతోనే వెళ్లిపోతున్న భక్తులు

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళా భక్తుల రద్దీ అయోధ్యను కూడా తాకడంతో స్థానిక నగర పాలికకు గత నెల రోజులుగా గుట్టలుగా పేరుకుపోతున్న చెప్పుల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు విడిచిపెడుతున్న పాదరక్షల తరలింపునకు అధికారులు పొక్లెయిన్లు,...
News

తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం

శాంతిసామరస్యాలతోనే ఏ సమస్యలైనా పరిష్కారం అవుతాయంటారు. శాంతియుత జీవనశైలి మనిషిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళుతుందని చెబుతారు. ఈ భావనకు ఆలంబనగా నిలిచేలా దేశంలో తొలి విశ్వశాంతి కేంద్రాన్ని గురుగ్రామ్‌లో నిర్మించారు. మార్చి 2, ఈ కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్...
News

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు సమర్ధనీయం కాదు : అమర్త్యసేన్‌

బంగ్లాదేశ్ సంక్షోభంపై అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తం చేశారు, లౌకికవాదం పట్ల నిబద్ధతను ప్రశంసించారు.జమాతే లాంటి మతతత్వ శక్తులను బంగ్లాదేశ్‌ దూరంగా ఉంచాలని.. లౌకికతత్వాన్ని, బహుళత్వాన్ని కాపాడాలని నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆ దేశ పరిస్థితి చూస్తే...
News

వామపక్ష వాదులతో హిందువులకు ప్రమాదం

వామపక్షాలు, ఉదారవాదులతోనే హిందూ సమాజానికి అతిపెద్ద ప్రమాదమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగిన వివేకానంద సేవా సమ్మాన్‌ 2025 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలు, క్రైస్తవులు ఎన్నడూ హిందూ సమాజానికి...
News

సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు

గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలో గల ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్‌ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొరుగున గల జునాగఢ్‌ జిల్లాలోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్య...
News

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు న‌వ్వుల‌పాలు..

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌ను వ‌రుణుడు వెంటాడుతున్నాడు. రావ‌ల్పిండి వేదిక‌గా జ‌ర‌గాల్సిన‌ రెండు మ్యాచ్‌లు (ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వ‌ర్సెస్ పాకిస్థాన్‌)తో పాటు, నిన్న లాహోర్‌లో జరగాల్సిన ఆసీస్‌, ఆఫ్ఘన్ కీల‌క‌ మ్యాచ్‌ కూడా వ‌ర్షార్ప‌ణం...
1 824 825 826 827 828 2,478
Page 826 of 2478