చర్చి ఉత్సవాల కోసం యువకుల బలి
తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. చర్చి ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తూ విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా ఎనాయం పుతేంతురైలోని సెయింట్ ఆంథోనీ చర్చి పండగను నిర్వహించాలని పాస్టర్లు భావించారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ...









