News

News

జైశంకర్‌ పై లండన్‌ లో దాడికి ఖలిస్థానీల యత్నం

భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ లండన్‌ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన లండన్‌ పోలీసులు వారిని...
News

14 మంది మావోయిస్టుల లొంగుబాటు భద్రాద్రి ఎస్పీ వెల్లడి

మావోయిస్టు సిద్ధాంతాలపై అసంతృప్తి చెందిన ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన పార్టీ మిలీషియా, సీఎన్‌ఎం సభ్యులు 14 మంది లొంగిపోయినట్టు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌...
News

కుంభమేళాలో బోటు నడపడంతో రూ. 30 కోట్ల ఆదాయం

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నిర్వహణపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దాస్ మరోసారి స్పందించారు. కుంభమేళా నిర్వహణతో యూపీలో జరిగిన సంపదసృష్టి గురించి ఉదాహరణతో వివరించారు. కుంభమేళాలో పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే సమా‌జ్ వాదీ పార్టీ విమర్శలను...
News

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం : టిటిడి ఛైర్మన్‌

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ‘‘దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. సమాజ...
News

ముస్లిం సంఘం ఫిర్యాదుతో ఛావా తెలుగు డబ్బింగ్ చిత్రం విడుదల ఆగుతుందా?

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఛావా సినిమా తెలుగు అనువాదం మార్చి 7న విడుదల కానుంది. అయితే ఆ చిత్రం విడుదలను నిలువరించాలంటూ కొందరు ముస్లిములు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. దేశభక్తిని, జాతీయవాదాన్ని ప్రబోధించే...
News

అష్రఫ్ అలీ, షోయబ్ షేక్ తదితర గ్యాంగ్‌రేప్ నిందితుల అరెస్ట్

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో దారుణమైన గ్యాంగ్‌రేప్, బ్లాక్‌మెయిలింగ్ కేసు వెలుగు చూసింది. ఆ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ నిందితుల పేర్లు అష్రఫ్ అలీ, షోయబ్ షేక్, సాన్విర్ మొహమ్మద్ నీల్గార్, షారుఖ్ ఖాన్...
News

ప్రార్థన కూటముల పేరిట మతమార్పిడి రాకెట్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా లో హిందువులను బలవంతంగా మతం మారుస్తున్నాడన్న ఆరోపణలపై హరీష్ సింగ్ అనే వ్యక్తిపై ఇకోనా పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిరోధక చట్టం సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు. హరీష్ సింగ్ మార్చి...
ArticlesNews

విద్యాసంస్థల్లో ఇఫ్తార్ విందులు సోకాల్డ్ సెక్యులరిజానికి విరుద్ధం కాదా?

ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ నెల మొదలైంది. ఈ నెలరోజులూ సుదీర్ఘ సమయం ఉపవాసాలూ, తెల్లవారుజామున వివిధ మాంసాహార వంటకాలతో విందులూ ఆరగించడం వారికి పరిపాటి. లౌకికవాద భారతదేశంలో అన్ని మతాలకూ సమదూరం పాటించాలని చెప్పే నీతిసూత్రాలు పుస్తకాలకు మాత్రమే పరిమితమని...
News

ఖలిస్థానీ ఉగ్రవాదంపై కథనాన్ని తొలగించిన హార్వర్డ్‌ జర్నల్‌… హిందువుల ఆందోళన

ఖలిస్థానీ ఉగ్రవాదం విషయంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ చర్య వివాదాస్పదంగా మారింది. తన హార్వర్డ్ ఇంటర్నేషనల్ రివ్యూలో నుంచి ‘ఖలిస్తానీ ఉగ్రవాదం ఇండో-కెనడియన్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోంది’ అనే కథనాన్ని తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చర్యకు వ్యతిరేకంగా...
News

మహాసంప్రోక్షణకు సర్వం సిద్ధం

వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించే మహాసంప్రోక్షణ క్రతువుకు సర్వం సిద్ధం చేసినట్లు టిటిడి డీఈ నాగరాజు, ఏఈ అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రామయ్య క్షేత్రం యాగశాలలో జరుగుతున్న హోమగుండాల నిర్మాణ పనులను వారు పరిశీలించి...
1 820 821 822 823 824 2,478
Page 822 of 2478