News

News

మహాసంప్రోక్షణకు సర్వం సిద్ధం

వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించే మహాసంప్రోక్షణ క్రతువుకు సర్వం సిద్ధం చేసినట్లు టిటిడి డీఈ నాగరాజు, ఏఈ అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రామయ్య క్షేత్రం యాగశాలలో జరుగుతున్న హోమగుండాల నిర్మాణ పనులను వారు పరిశీలించి...
News

ఔరంగాబాద్ పేరును శంభాజీ మహరాజ్‌గా మార్చాలని డిమాండ్

ఔరంగాబాద్ పేరు శంభాజీ మహరాజ్ గా మార్చాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణా డిమాండ్ చేశారు. ఔరంగజేబ్‌ ను ఆరాధించే వారు ఆయన సమాధిని వారింట్లో పెట్టుకోవాలని హితవు పలికారు. ఔరంగజేబ్‌ను పొగుడుతూ సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం...
News

వేదాల అధ్యయనంతో మానసిక ప్రశాంతత

వేదాంత శాస్త్రాల అధ్యయనంతో ప్రశాంతత, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సులభంగా అధిగమించవచ్చని శ్రీపరమాచార్య శాస్త్ర పరిరక్షణ కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గణపతిభట్‌ అభిప్రాయపడ్డారు. జాతీయ సంస్కృత వర్సిటీ ఇండోర్‌ ఆడిటోరియంలో జరుగుతున్న అంతర్జాతీయ శక్తి విశిష్టాద్వైతం సదస్సు రెండో రోజు కార్యక్రమానికి...
ArticlesNews

వనవాసీ బాంధవులు శ్రీపాలకపాటి గురువులు

( మార్చి 6 - శ్రీపాలకపాటి గురువులు వర్థంతి ) మన చుట్టూ ఉండే ప్రకృతే పరమాత్మ రూపం. అటువంటి ఈ ప్రకృతిలో దైవాన్ని దర్శించుకునేవారు కొందరు మాత్రమే ఉంటారు. అటువంటి మహనీయులలో ఒకరు శ్రీపాకలపాటి గురువుగారు. ఈయన గాయత్రి మంత్ర...
News

అక్రమ మసీదును స్వచ్ఛందంగా కూల్చేసిన మసీదు కమిటీ

గోరఖ్ పూర్ లోని ఘోష్ కంపెనీ చౌక్ లో అక్రమంగా నిర్మిస్తున్న మసీదుకి యూపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మసీదు కమిటీ సభ్యులు ఈ మసీదును స్వచ్ఛందంగానే కూల్చేశారు. నోటీసు వ్యవధి ముగిస్తుందన్న ఒక్క రోజు ముందే మసీదు...
News

భారతీయ జ్ఞాన పరంపర పునరుద్ధరణ జరగాలి : నంద కుమార్

భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ప్రజ్ఞప్రవాహ్ జాతీయ సంయోజక్ నంద కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా విద్య వుండాలని, అలాంటి లక్ష్యమున్న ఉపాధ్యాయులను తీర్చిదిద్దడానికి విద్యా వ్యవస్ధ అత్యావశ్యకమని నొక్కి చెప్పారు.అఖిల భారతీయ శైక్షణిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో జరిగిన...
News

ఏటికొప్పాక హస్తకళాకారుల ప్రతిభకు మరో గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ లోని ఏటికొప్పాక హస్తకళాకారుల ప్రతిభను మరోసారి కేంద్రప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగే వి.ఎ.ఎం-2 లో స్టాల్ ఏర్పాటు చేయాలని ఏటికొప్పాక కళాకారులను కోరింది. లక్కబొమ్మలు తయారు చేసే కళాకారుడు పెదపాటి...
ArticlesNews

గురూజీ తత్వశాస్త్రానికి నేటికీ ఎంతో ప్రాముఖ్యత వుంది : సునీల్ అంబేకర్

నవయుగ భారతి ఆధ్వర్యంలో ‘‘శ్రీ గురూజీ దృష్టి- దార్శనికత’’ అన్న పుస్తకావిష్కరణ కేశవ మెమోరియల్ విద్యా సంస్ధలోని పటేల్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, విశిష్ట...
ArticlesNews

విద్యతో పాటు సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తోంది విద్యాభారతి : మోహన్ భాగవత్

విద్యా భారతి కేవలం విద్యను అందించడమే కాకుండా సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, మానవాళికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన...
1 821 822 823 824 825 2,478
Page 823 of 2478