News

ArticlesNews

సనాతన ధర్మంలో పర్యావరణ పరిరక్షణ

సనాతన ధర్మం అనేది భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న జీవన విధానం. ఇందులో మానవుడు, ప్రకృతి, జీవజాలం అన్నీ ఒకే కుటుంబంగా భావించబడతాయి. “వసుధైవ కుటుంబకం” అనే భావన ప్రకారం భూమి మొత్తం ఒక కుటుంబం అనే భావనను సనాతన...
News

హైదరాబాద్‌లో వేలాదిమంది హనుమాన్ చాలీసా పారాయణం

హైదరాబాద్‌లోని మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో హిందూ మహా సమ్మేళన్ భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది భక్తులు పాల్గొని 21 సార్లు హనుమాన్ చాలీసాను పఠించడంతో మైదానంలో...
News

రూ.800 కోట్లతో 706 పురాతన ఆలయాల పునర్నిర్మాణం: మంత్రి ఆనం రామనారాయణ

రాష్ట్రంలో 706 పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణపట్నంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ప్రాచీన దేవాలయ పునరుద్ధరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిపుణుల బృందంతో కలసి ఆలయాన్ని మంత్రి...
News

పాకిస్థాన్‌లో మైనర్ హిందూ బాలిక అపహరణ, బలవంతపు మత మార్పిడి

పాకిస్థాన్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింధ్ రాష్ట్రంలో ఒక మైనర్ హిందూ బాలికను అపహరించి, బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీ’ అనే సంస్థ ఈ ఘటనను తీవ్రంగా...
News

భారతీయ సంస్కృతిలో స్త్రీ శక్తి ప్రాధాన్యం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోమాంస వినియోగంపై వ్యాఖ్యలు చేస్తూ చర్చకు దారితీశారు. గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “గోమాంసం తినేవారు పంది పాలు తాగుతారా?” అని ప్రశ్నించారు. ఆవు పాలను సహజమైన మరియు దైవిక...
News

మానసిక ఆసుపత్రి ప్రభుత్వ నివాసంలో ‘చర్చి’ ఆరోపణలు — విచారణకు డిమాండ్

పూణే  యెరవాడలోని ప్రాంతీయ మానసిక ఆసుపత్రి పరిధిలో ఉన్న ఉప పర్యవేక్షకుడికి కేటాయించిన ప్రభుత్వ నివాసంలో అనధికారికంగా ‘చర్చి’ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి పరిపాలనపై బాధ్యతను మోపారు....
News

ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి తీసుకొస్తాం : VHP సంకల్పం

ఆది శంకరుల జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత వెయ్యి సంవత్సరాలుగా వివిధ కారణాలతో హిందూ మతం నుంచి దూరమైన వారందర్నీ తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావాలని సంకల్పించింది.ఇప్పటికే ఘర్ వాపసీ కార్యక్రమం నడుస్తోంది. దీనిని...
News

ప్రభుత్వ స్థలంలో అక్రమ మసీదు… బుల్డోజర్లతో కూల్చివేత

హరిద్వార్ లోని సుమన్ నగర్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీదును ప్రభుత్వం కూల్చేసింది. నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో ఈ మసీదు అక్రమ నిర్మాణం జరిగింది. బుధవారం అధికార యంత్రాంగం భారీ బందోబస్తు నడుమ బుల్డోజర్ల సాయంతో మసీదును కూల్చేశారు.అక్రమ...
News

చైనాతో ఘర్షణ సమయంలో సైన్యానికి పూర్తిస్వేచ్ఛ: నరవణె

చైనాతో సైనిక ఘర్షణ తలెత్తినప్పుడు మన ప్రభుత్వం నుంచి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ లభించిందని, భద్రతకు ప్రమాదం వాటిల్లితే చైనా సైన్యంపై కాల్పులు జరిపేందుకు అనుమతించిందని మాజీ సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె స్పష్టం చేశారు. చైనాతో సంఘర్షణ సమయంలో...
News

తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు : టీటీడీ ఈవో

శ్రీవారి దర్శనార్థం తిరుమల, తిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజూ...
1 6 7 8 9 10 2,294
Page 8 of 2294