News

News

విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో ‘‘మాతృత్వ విమర్శ్’’.. హాజరుకానున్న భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ నెల ఓ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. RSS సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ చరిత్రలోనే మొదటిసారిగా, "యుగానుకూల్ మాతృత్వ" (సమకాలీన మాతృత్వం) అనే ఇతివృత్తంపై భారతదేశం నలుమూలల నుండి విచ్చేసే ప్రముఖ మహిళలతో విస్తృతమైన...
News

ద్వారక తిరుమలలో బాల వికాస్ మాతాజీలు, ఆచార్యులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వికాస్ మాతాజీలు, ఆచార్యులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరం ఏలూరు జిల్లా  ద్వారక తిరుమలలో విజయవంతంగా నిర్వహించారు. జూలై 11, 12 తేదీల్లో జరిగిన ఈ శిబిరంలో ఉత్తరాంధ్ర, గోదావరి, అమరావతి జోన్లు,...
News

విద్యా భారతి ఆధ్వర్యంలో ఢిల్లీలో ‘‘మాతా రేవతి బాయి సంస్కారం కేంద్రం’’ ప్రారంభం

ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలో విద్యాభారతి మాతా రేవతి బాయి సంస్కార కేంద్రాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని శ్యామ్ నగర్ ప్రాంతంలో ఈ సంస్కారం కేంద్రం ప్రారంభమైంది. ఆరెస్సెస్ సంస్థాపకులు డా. కేశవ బలిరాం హెడ్గేవార్ తల్లి మాతా రేవతి బాయి...
News

పూరీ రథయాత్రలో నిస్వార్థంగా సేవలందించిన ఆరెస్సెస్ కార్యకర్తలు

పూరీలో మహాప్రభు జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆరెస్సెస్ స్వయంసేవకులు తమ నిస్వార్థ సేవను ఎప్పటిలాగే కొనసాగించారు. విస్తృతమైన సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంబులెన్స్ ల రాకపోకలకు ఆటంకం లేకుండా...
News

టెక్కలిలో వైభవంగా శ్రీ జగన్నాథస్వామి నేత్రోత్సవం

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పెద్దబ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో  నేత్రోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం 14 రోజుల పాటు అనవాసర (ఏకాంత) సేవలో ఉన్న శ్రీ జగన్నాథస్వామి భక్తులకు నేత్ర దర్శనం కల్పించడంతో ఆలయం భక్తజన...
News

అమరావతిలో జగన్నాథ రథయాత్ర

రోజువారీ జీవితంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఆధ్యాత్మికత కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో ప్రశాంతతను నెలకొల్పే కేంద్రాలుగా దేవాలయాలు నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెం వద్ద తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ...
News

పహల్గామ్ ఉగ్రదాడి కేసు.. ఎల్ఈటీ చీఫ్ హఫీద్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్..

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తయ్యిబా -LeT చీఫ్ హఫీజ్ సయీద్‌పై స్పెషల్ ఎన్ఐఏ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జులై 8వ తేదీన కోర్టు హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి...
News

పాకిస్థాన్‌ అకృత్యాలకు వ్యతిరేకంగా.. పీవోకేలో లాంగ్‌ మార్చ్‌

ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజా అసంతృప్తి మరోసారి ఉధృతమైంది. ప్రభుత్వం తమ 38 డిమాండ్ల చార్టర్ అమలుకు ఇచ్చిన గడువు ముగియడంతో ది జమ్ము కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది....
News

పూరీ రథాలను లాగేందుకు తాళ్లు వేటితో తయారు చేస్తారు?

మరికొద్ది రోజుల్లోనే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మూడు అద్భుతమైన రథాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దేశంలోని అతిపెద్ద మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన పూరీ రథయాత్రను సజావుగా,...
News

అహ్మదాబాద్‌ రథయాత్రలో అమిత్ షా మంగళహారతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 149వ జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో...
1 6 7 8 9 10 2,418
Page 8 of 2418