News

News

క్రైస్తవంలోకి మారాక కూడా ఎస్సీ హోదా చెల్లదు

క్రైస్తవంలోకి మారి, ఆ మతం గురించి బోధిస్తూ, మతాచారాలు పాటించేవారు ఎస్సీల కిందకు రారని మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పిటిషనర్‌ చింతాడ ఆనంద్‌ ఏప్రిల్‌ 21న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు...
News

వందేమాతరంలోని ఆరు పంక్తులూ ఆలపించాల్సిందే

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో కీలక సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం  ‘వందేమాతరం’కూ వర్తింపజేసేలా ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’ (Prevention...
News

అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమం

  ఆధునిక సాంకేతిక విప్లవం ఎంత వేగంగా ముందుకు సాగినా, భావితరాలు ప్రపంచ పౌరులుగా ఎదిగినా భారతీయ సంస్కృతి, కళలే మన అసలు గుర్తింపని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, కాకరపర్తి...
News

హిందువులపై దాడులు జరిగితే సహించం: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హెచ్చరిక

హిందువులందరూ ఐక్యంగా ఉంటూ, సమాజంపై దాడులు జరిగినప్పుడు సమష్టిగా స్పందించి భవిష్యత్తును కాపాడుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హిందూ...
News

శ్రీకృష్ణుడు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసే ముస్లిం : మౌలానా జెర్జిస్ అన్సారీ

రాంచీ (జార్ఖండ్) : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మౌలానా జెర్జిస్ అన్సారీ  , శ్రీకృష్ణుడు నిజానికి రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసే ముస్లిం అని మౌలానా జెర్జిస్ అన్సారీ పేర్కొనడం కనిపిస్తుంది. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యను...
News

“RSS @100: A Century of Resolve” పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రచయితలు శ్యామ్ జాజు మరియు అనుపమ్ త్రివేది రచించిన "RSS @100: A Century of Resolve" పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తన అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో...
News

గగన్‌యాన్ దిశగా భారత్ ముందడుగు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్‌యాన్’ మానవసహిత అంతరిక్ష యాత్ర సాధన దిశగా మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. వ్యోమగాముల భద్రతకు ప్రధానంగా ఉన్న ‘క్రూ మాడ్యూల్’ వ్యవస్థలకు సంబంధించిన మూడు క్వాలిఫికేషన్ పరీక్షలను శాస్త్రవేత్తలు విజయవంతంగా...
News

పీవోకేలో ప్రజల తిరుగుబాటు: పాకిస్థాన్ ఆక్రమించిందంటూ బహిరంగ సభలో స్థానిక నేత సంచలన వ్యాఖ్యలు!

పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఇస్లామాబాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దిగారు. అక్కడ జరిగిన ఒక భారీ బహిరంగ సభలో నిరసనకారులను ఉద్దేశించి స్థానిక నాయకుడు అమ్జాద్ అయూబ్ మీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...
News

అరకులో ఘనంగా ‘ట్రైబల్ ఆర్టిజన్ ఎంపవర్‌మెంట్ మేళా’

  అరకు వ్యాలీ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TRIFED), పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) సంయుక్త ఆధ్వర్యంలో అరకు...
News

కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అక్రమ మసీదు, కూల్చివేయాలని కోర్టు ఆదేశం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సహరన్‌పూర్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చట్టవిరుద్ధంగా ఉన్న మసీదును కూల్చివేయాలని సహరన్‌పూర్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన దోషులకు న్యాయమూర్తి కులదీప్‌ సింగ్ రూ. 6.41 కోట్ల జరిమానా విధించారు....
1 4 5 6 7 8 2,418
Page 6 of 2418