News

ArticlesNews

6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

— ప్రశాంత్ పోల్ బుధవారం.. 6 ఆగస్ట్, 1947: అలవాటు ప్రకారం గాంధీజీ తెల్లవారకుండానే నిద్ర లేచారు. బయట ఇంకా చీకటిగా ఉంది. వాఘా శరణార్ధి శిబిరాలకు దగ్గరగానే గాంధీజీ వసతి కూడా ఉంది. అది పెద్ద పట్టణమేమికాదు. చిన్న గ్రామం....
News

శబరిమలలో కమర్షియల్‌ సినిమా షూటింగ్‌లకు నో.. కేరళం ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్‌ సినిమాల షూటింగ్‌కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళం ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్‌ లొకేషన్‌గా ఉపయోగించేందుకు అనుమతించేది లేదని దేవస్వం మంత్రి కే. మురళీధరన్‌ వెల్లడించారు. శబరిమలలో మోహన్‌లాల్‌ నటిస్తున్న...
News

కార్మికుల హక్కులు కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ నిరంతరం పోరాడుతోంది : కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

విశాఖపట్నం: పారిశ్రామిక ప్రగతి, కార్మిక సంక్షేమం సమన్వయంతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాకారం చేసుకోగలమని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విశాఖపట్నంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో ఇటీవల జూలైలో జరిగిన BRICS...
News

మదర్సా పేరుతో విరాళాలు- పాక్‌కు టెర్రర్‌ ఫండింగ్‌ ఆరోపణలు- యువకుడు అరెస్ట్‌

మదర్సా పేరుతో విరాళాలు సేకరించి వాటిని పాకిస్థాన్​లోని ఉగ్రవాద సంస్థకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 ఏళ్ల యువకుడిని ఉత్తర్​ప్రదేశ్​ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. బిహార్​లోని చెందిన మహ్మద్​ జఫర్​ను మేరఠ్​లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జైషే...
News

కర్ణాటకలో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన కార్యక్రమాలపై నిషేధం

కర్ణాటకలో ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రజా ఆస్తుల్లో నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, వేడుకలు, ఇతర సామూహిక కార్యక్రమాలపై నియంత్రణలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ‘కర్ణాటక రెగ్యులేషన్‌ ఆఫ్‌ యూజ్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ప్రిమైసెస్‌ అండ్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ బిల్లు–2026’ను అసెంబ్లీలో...
News

మతపరమైన పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లను.. భారత పౌరసత్వం కోసం క్రైస్తవ మహిళ

పాకిస్థాన్‌లో మతపరమైన వేధింపులు, భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొంటున్న ఓ క్రైస్తవ మహిళ భారత్‌లోనే ఉండేందుకు న్యాయపోరాటం ప్రారంభించారు. సింథియా అనే మహిళ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు, ఆ దరఖాస్తు ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని తెలిపారు. వీసా గడువు...
News

బహు భార్యత్వం వుంటే జీతంలో 20 శాతం కట్.. అసోం నిర్ణయం

బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వారి జీతాల్లో కోత విధిస్తామని సీఎం హిమంత బిస్వ శర్మ కీలక...
News

అమిత్ షా వెల్లడించిన షహజాద్ భట్టీ ఎవరు?

ఐఎస్ఐ మద్దతు వున్న షహజాద్ భట్టీ నెట్ వర్క్ ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాను భూ స్థాపితం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూప్ కి చెందిన 200 మందికి...
News

భారత్‌ భూభాగాలపై లష్కరే తోయబా ఉగ్రవాది అనుచిత వ్యాఖ్యలు

లష్కరే తోయబా (LeT) ఉగ్రవాది, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇమ్రాన్ లియాకత్ భట్టి భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన తాజా వీడియో కలకలం రేపుతోంది. పాకిస్థాన్ స్థావరాలుగా పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నుండి...
News

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్ల ద్వారా...
1 8 9 10 11 12 2,471
Page 10 of 2471