నేపాల్ గుర్తింపును సనాతన ధర్మంతో అనుసంధానించడంపై మాజీ ప్రధాని దేవుబా కీలక వ్యాఖ్యలు
కాఠ్మాండు: నేపాల్ రాజకీయాల్లో సనాతన ధర్మం, హిందూ దేశం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. “నేను హిందువును.. నేను ఆచరించే...








