News

News

గుడిలో డ్యాన్స్ రీల్.. యువతిని అడ్డుకున్న పోలీస్.. వైరల్ వీడియో

ఓ ఆలయ ప్రాంగణంలో యువతి డ్యాన్స్ రీల్ చిత్రీకరిస్తుండగా, ఒక పోలీస్ అధికారి ఆమెను అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో పుణ్యక్షేత్రాల్లో కంటెంట్ క్రియేషన్, సందర్శకుల ప్రవర్తనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది....
News

భారత అంతరిక్ష చరిత్రలో నవశకం.. తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయ ప్రైవేట్ స్పేస్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'విక్రమ్-1' ఆర్బిటాల్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి...
News

శ్రీశైలంలో దర్శన వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం..

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులకు మరింత పారదర్శకంగా, ప్రశాంతంగా స్వామి-అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ఆలయ యాజమాన్యం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దర్శన విధానాల్లో సమగ్ర ప్రక్షాళన అవసరమైందని శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు....
ArticlesNews

ఆధ్యాత్మిక వసంతం దక్షిణాయనం

దక్షిణాయనం ప్రారంభం కాలగణన గణితానికీ అంతుబట్టదు. లిప్తపాటులో జరిగిపోయే కాలానికి కళ్లెం వేయడం బ్రహ్మతరం కూడా కాదు. కాలం ఆధారంగా జీవనయానం చేసే మనుషుల కోసం మన రుషులు ఎంతో శోధించారు. కాలాన్ని గణించి.. కాలానుగుణంగా రుతువులుగా విభజించి ప్రకృతి ధర్మాన్ని...
News

డ్రోన్లతో సీడ్ బాల్స్ – అడవుల పునరుద్ధరణకు వినూత్న చర్య

అడవుల విస్తీర్ణాన్ని పెంచి పచ్చదనాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. వాతావరణ మార్పులు, అడవుల క్షీణత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతికతను వినియోగిస్తూ అటవీ శాఖ భారీ స్థాయిలో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టింది....
ArticlesNews

మానవ సేవే మాధవ సేవ

“పరోపకారార్థం ఇదం శరీరం” అనే ఆర్యోక్తి భారతీయ సంస్కృతిలో సేవాభావానికి ప్రతీక. మనిషి జన్మించినది కేవలం తన స్వార్థం కోసం కాదు; తోటి మనుషుల శ్రేయస్సు కోసం కూడా. ఇతరుల బాధను తన బాధగా భావించి, ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం నిజమైన...
News

పశ్చిమ బెంగాల్‌లో మదర్సా ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పిటిషన్లు కొట్టివేత

  కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని గుర్తింపు పొందిన మదర్సాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది దాఖలు చేసిన క్రమబద్ధీకరణ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్-ఇన్-ఎయిడ్ పథకం కింద తమ నియామకాలకు గుర్తింపు ఇవ్వాలని, వేతనాలు చెల్లించాలని కోరుతూ దాఖలైన...
News

రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు

ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్రకు  ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.  స్వామివారి రథాలు కదిలేందుకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం భారతీయ రైల్వే 300కి పైగా ప్రత్యేక రైళ్లను, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 బస్సులను అందుబాటులో...
News

ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మస్థలలో సామూహిక ఖననాలు జరిగాయనే ఆరోపణల్ని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం-SIT, తన తుది దర్యాప్తు నివేదికను బెల్తంగడి కోర్టుకు సమర్పించింది. ఏడాది పాటు సిట్ ఈ కేసుపై...
News

విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో ‘‘మాతృత్వ విమర్శ్’’.. హాజరుకానున్న భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ నెల ఓ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. RSS సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ చరిత్రలోనే మొదటిసారిగా, "యుగానుకూల్ మాతృత్వ" (సమకాలీన మాతృత్వం) అనే ఇతివృత్తంపై భారతదేశం నలుమూలల నుండి విచ్చేసే ప్రముఖ మహిళలతో విస్తృతమైన...
1 5 6 7 8 9 2,418
Page 7 of 2418