News

ArticlesNews

ధర్మశాస్త్రాలు

పూర్వం ఉమ్మడి కుటుంబంలో కనీసం మూడు తరాలవారు ఉండేవారు. ముందు తరం వారి నడవడిక, పద్ధతులను తరవాత తరం అనుసరించేది. ముఖ్యంగా పిల్లలకు మానవత్వ విలువలు, నైతిక ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు కథల రూపంలో చెప్పేవారు. రామాయణ భారతాల వంటి...
News

లద్దాఖ్‌ భూభాగంలో చైనా కౌంటీలు.. అంగీకరించబోమన్న భారత్‌

భారత్‌తో సరిహద్దు వివాదం పరిష్కారానికి ఓవైపు చర్చల దిశగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. చైనా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. లద్దాఖ్‌ భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో కౌంటీలను ఏర్పాటుచేస్తోంది. ఈ విషయంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి దురాక్రమణను ఎన్నటికీ అంగీకరించబోమని...
ArticlesNews

చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలు : యాత్ర ప్రాధాన్యత మీకు తెలుసా?

హిందూధార్మికులు ఆసక్తిగా ఎదురుచూసే చార్‌ధామ్ యాత్రకు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర మొదలవుతుంది. గంగోత్రి, యమునోత్రి పవిత్ర క్షేత్రాలను ఏప్రిల్ 30న తెరుస్తారు. కేదారనాథ్ క్షేత్రాన్ని మే 2న, బదరీనాథ్ క్షేత్రాన్ని మే 4న తెరుస్తారు. హేమకుండ్...
News

తిరుమలలో 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 25న కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, 30న ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 24, 29వ తేదీల్లో ఎలాంటి...
News

బర్సానా చూసొద్దాం!

ఉత్తరప్రదేశ్‌లో ఒక పట్టణం బర్సానా. భారతదేశంలో చాలా పట్టణాలకి ఉన్నట్టే బర్సానాకీ ఒక ప్రత్యేకత ఉంది. పైగా ఆ ఖ్యాతి విశ్వవ్యాప్తం. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా జరిగే హోలీ. హోలీ దేశమంతటా జరుపుకుంటారు. కానీ ఈ హోలీ ప్రత్యేకం. అందుకే ప్రత్యేకమైన...
News

ఆధ్యాత్మిక బలంతో అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్

అంతరిక్షంలో తొమ్మిది నెలలపాటు ఉంది ఇటీవలనే భూమి పైకి తిరిగి వచ్చిన భారతీయ మూలాలు ఉన్న సునీత విల్లియమ్స్ పేరు ఇప్పుడు అంతటా ప్రతిధ్వనిస్తుంది. తొమ్మిది నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో పరిశోధనలు చేసి అంతరిక్షంలో అతి ఎక్కువ రోజులు...
ArticlesNews

పాకిస్తాన్లు పుట్టుకొస్తున్నాయి!

ఉత్తర భారతదేశంలో; లేదంటే కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలోనో కనిపించే ముస్లిం మతోన్మాదం ఇప్పుడు ఆంధప్రదేశ్‌కు కూడా విస్తరిస్తున్నదా? రాయలసీమలో ఇటీవల వరసగా జరిగిన దుర్ఘటనలను బట్టి అలాంటి అభిప్రాయానికి రాక తప్పదు. హిందువులు నిర్వహించుకునే శోభాయాత్రల మీద రాళ్ల...
News

ఉగాది ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు సంబంధిత...
News

అనంతలో భారీ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేసిన సనాతన ధర్మపరిరక్షణ వేదిక

ప్రపంచంలోనే ఎత్తైన 216 అడుగుల రామానుజల విగ్రహం, ఓంకారేశ్వరంలోని 108 అడుగుల ఆదిశంకర భగవత్పాదుల విగ్రహం, తెలంగాణాలో సుప్రసిద్ధి చెందిన యాదాద్రి గుట్టపై ఉన్న స్వర్ణగిరి మందిరాన్ని మించిన మరో అరుదైన ఆలయానికి ‘అనంత’ వేదికగా మారనుంది. సనాతన ధర్మ పరిరక్షణ...
News

విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేత..

విజయవాడ దేవి నగర్‌ ట్రెండ్‌ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్‌లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ...
1 792 793 794 795 796 2,478
Page 794 of 2478