News

News

వేద విద్య అభివృద్ధి చెందాలి

వేద విద్య దినదినాభివృద్ధి చెందాలని అహోబిల మఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ అన్నారు. తిరుమలలో ఉన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని ఆయన సందర్శించి విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేద విద్యాభివృద్ధికి తితిదే...
News

శ్రీశైలానికి తరలివస్తున్న కన్నడిగులు

శ్రీశైల క్షేత్రానికి కన్నడిగులు భారీగా తరలివస్తున్నారు. ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండటంతో వేలాది మంది భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో చేరుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో క్షేత్ర వీధులు కిటకిలాడుతున్నాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు...
News

గిరిజనుల భాష పరిరక్షణకు ‘శక్తి ప్రేరణ సమ్మాన్‌’ అవార్డు

గిరిజనుల భాష పరిరక్షణకు తన వంతు కృష్టి చేస్తూ, అణగారిపోతున్న 19 గిరిజన భాషలకు లిపిని అందించి, జీవం పోసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీకి ‘శక్తి ప్రేరణ సమ్మాన్‌’ అవార్డు లభించింది. జాతీయ మహిళా స్వచ్చంద సంస్థ, ఆంధ్ర విభాగం ‘ఆంధ్ర శక్తి’ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వనపల్లి పద్మావతి, సభ్యులు ఈ అవార్డును వీసీకి అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య పి.ఉమామహేశ్వరీదేవి, డాక్టర్‌ ఎన్‌.సజనరాజ్‌ పాల్గొన్నారు....
News

భాగవతంలోని బ్రహ్మ సూత్రాలను తెలుసుకోవాలి

నేను, నీవు అనే భేదాలను విడిస్తే జీవితం ఉన్నతంగా ఉంటుందని భాగవతం ద్వారా మానవాళికి సూచించిన మహోన్నతుడు పోతన అని యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భాగవతం–భక్తి, తాత్వికత,...
News

‘బలోచ్‌’ ఘటనలో భారత్‌ పై పాక్‌ ఆరోపణ

పాక్‌లో ఉగ్రవాదాన్ని భారత్‌ ప్రోత్సహిస్తోందని, బలోచిస్థాన్‌ను అస్థిరపరిచే కుట్రలో న్యూదిల్లీ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందని పాకిస్థాన్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి షఫఖత్‌ అలిఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ తన గడ్డ నుంచి...
News

దేవాలయ ఆస్తులతో రిసార్టులా? కుదరదన్న మద్రాస్ హైకోర్టు

దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఊటీలో రిసార్టులు కట్టకూడదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. పొల్లాచ్చి ఆలయంలోని మిగులు ఆదాయం నుంచి 14 కోట్లతో ఊటీ రిసార్టు కట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ...
News

అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఎలాంటి అనుమానాలు వచ్చినా దేశం నుంచి...
ArticlesNews

రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని క్షేత్రంలో ఉన్న రైల్వేస్టేషన్‌ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి వైభవంగా నిర్వహిస్తుంటే.. దూర ప్రాంతాలకు చెందిన వారు ఈ వైభవం, ఆలయం ప్రాశ్యస్తంను తెలుసుకునేందుకు రావాలంటే రైలు సౌకర్యం...
News

పార్లమెంటులో ‘ఛావా’ సినిమా స్పెషల్ షో

ఛత్రపతి శంభాజీ మహారాజ్ పై నిర్మించిన బాలీవుడ్ మూవీ 'ఛావా' పార్లమెంటులో ప్రదర్శించనున్నారు. గురువారం (మార్చి 27న) పార్లమెంటు బాలయోగి ఆడిటోరియంలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఛావాను ప్రదర్శించే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ఈ ప్రత్యేక ప్రదర్శనకు ప్రధానమంత్రి...
News

శ్రీరామ ఉత్సవ సమితి ఏర్పాటు

శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు.అనంతపురంలోని పాతూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కుర్లపల్లి రంగాచారి, హరిశ్చంద్ర...
1 790 791 792 793 794 2,478
Page 792 of 2478