News

News

వాస్తవాలను వక్రీకరించి హిందూ వ్యతిరేక చిత్రం

ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతుదారులు ఈ మూవీని హిందూ వ్యతిరేక చిత్రంగా అభివర్ణించారు. అయితే, కాంగ్రెస్‌, సిపిఎం ఈ చిత్రానికి మద్దతు ప్రకటించగా,...
News

‘దేశం ధర్మసత్రం కాదు, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేవారిని రానివ్వం’

ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 దేశపు అంతర్గత భద్రతను పటిష్ఠం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ బిల్లు ద్వారా ఒకే అంశంపై వేర్వేరుగా ఉన్న చట్టాలను ఏకీకృతం చేస్తున్నామని వివరించారు. చర్చ తర్వాత ఆ బిల్లు...
News

వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలన్న ముస్లిములు

వక్ఫ్ బోర్డు ఆస్తులను గతంలో కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమే అనీ, ఇప్పుడు కూడా తమ ప్రభుత్వమే వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు...
ArticlesNews

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో త్వరగా శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం త్వరలో సులభం కానుంది. భక్తుల రద్దీపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నారు. ఏఐ సాంకేతికత అందించేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. మరో వారంలో టీటీడీతో గూగుల్ ఒప్పందం చేసుకోనుంది. ఒప్పందం తరవాత గూగుల్ ఏఐ...
News

గురూజీ గోళ్వాల్కర్ దార్శనికతకు నిదర్శనంగా మాధవ నేత్రాలయ : ప్రధాని మోదీ

భారతదేశపు అజరామరమైన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆధునిక అక్షయ వటవృక్షం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వివిధ రంగాల్లో సంఘ అందిస్తున్న నిస్వార్థ సేవలను మోదీ కొనియాడారు. జాతి నిర్మాణంలో, సమాజ సేవలో, సంస్కృతీ పరిరక్షణలో...
News

స్వయంసేవకులను సమాజం పరీక్షించింది, ఆమోదించింది: ప.పూ. డా.మోహన్ భాగవత్ గారు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని భారతీయ సమాజం చూసిందనీ, సంఘలోని స్వయంసేవకులను పరీక్షించి, ఆమోదించిందని ఆర్.ఎస్.ఎస్. సర్‌సంఘ‌చాలక్ పరమ పూజనీయ డాక్టర్.మోహన్ భాగవత్ గారు అన్నారు. మహారాష్ట్ర నాగపూర్‌లో ‘మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్’ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి...
News

దేశ సంస్కృతికి ఆర్.ఎస్.ఎస్. ‘మహావృక్షం’: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాది రోజైన ఆదివారం నాడు నాగపూర్‌లోని రేషంబాగ్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లారు. ఇదే రోజు డాక్టర్ హెడ్గేవార్ జయంతి అయినందున వారికి పూలతో నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సరసంఘచాలక్...
News

తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. తెల్లవారుజామున 3గంటలకు శ్రీవారి సుప్రభాతసేవతో ఉగాది వేడుకలు మొదలయ్యాయి. ఉగాది ఆస్థానంలో భాగంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వార్ కి...
ArticlesNews

ఆధ్యాత్మికతతోనే ఆరోగ్యం… అదే ఉగాది సారం

తీపి గురుతులతో పాటు చేదు అనుభవాలను మిగిల్చి శ్రీకోధి నామ సంవత్సరం వీడ్కోలు తీసుకుంటోంది. ప్రభవాది ఆరు పదుల వత్సరాలలో 39వదిగా విశ్వావసు నామ సంవత్సరం కొలువు దీరుతోంది. దీని పేరును, రీతిని బట్టి ‘ధనం సమృద్ధిగా లభిస్తుంది’ అని పంచాంగకర్తలు,...
News

నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు

దేశవ్యాప్తంగా ఆదివారం(మార్చి 30) నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్మృతి మందిరంలో జరిగే చైత్ర నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని...
1 781 782 783 784 785 2,478
Page 783 of 2478