News

News

రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు, పాస్ పోర్టు రద్దు…

జుమ్మా అల్విదా, ఈద్ ప్రార్థనల విషయంలో యూపీ పోలీసులు అత్యంత కఠిన వైఖరి తీసుకున్నారు. రోడ్లపై ఎవరైనా నమాజ్ చేస్తూ కనిపిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వారి పాస్ పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని...
News

సాధు సంతులను ఎద్దులతో పోల్చి, అవమానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

హిందూ ధర్మానికి మూల స్తంభాలైన సాధు సంతులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేంద్ర కుమార్ సింగ్ అవమానకర వ్యాఖ్యలు చేశారు. మహా మండేశ్వర్ తో పాటు సాధు సంతులను ఎద్దులతో పోలుస్తూ... వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ లోని...
News

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ..!

తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి విమానం మళ్లీ ప్రయాణించింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి దూసుకెళ్లింది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే...
News

మోహ‌న్‌లాల్‌కి మ‌ద్ద‌తుగా నిలిచిన జావేద్ అక్త‌ర్

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఆరోగ్యం బాగుండాల‌ని కాంక్షిస్తూ మరో అగ్ర నటుడు మోహన్‌లాల్‌ శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని హిందూ సంఘ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. మమ్ముట్టి ఒక ముస్లిం వ్య‌క్తి. అత‌డికి హిందు...
News

రామనవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ

ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించిన కొత్త పంబన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. తమిళనాడులోని సముద్ర తీరంలో ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో అదే పేరుతో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. ఆధునిక ఇంజనీరింగ్‌తో ప్రజలను, ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ విధానంలో భారత్‌తో నిర్మించి తొలి రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం. వేగం, భద్రత, ఆవిష్కరణల కోసం రూపొందించిన బ్రిడ్జి ఇందంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఆ ఫోటోలను విడుదల చేశారు. దేశంలోని ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపానికి ఈ బ్రిడ్జి కలుపుతుందని ఆయన తెలిపారు. ఈ వంతన మధ్యలో భారీ ఓడలు...
News

ఏప్రిల్‌ 8న సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ ప్రత్యేక రైలు

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 8న విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా తెలిపారు. ఆయన ఇక్కడ దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ఈ యాత్రలో ఉజ్జయినీ(మహాకాళేశ్వర్‌,...
ArticlesNews

‘గంగావతరణ’ వైతరణి పుణ్యప్రదాయిని

ఒడిశాలోని ఆరు ప్రధాన నదులలో ఒకటైన బై(వై)తరణిలో ఏటా ఫాల్గుణ బహుళ త్రయోదశిన పుణ్యస్నానాలు చేస్తారు. కావేరి తులాస్నానం, ప్రయాగరాజ్‌ ‌త్రివేణి మాఘ స్నానం, రథ సప్తమి నాడు కోణార్క్‌లో, రామేశ్వరంలో సముద్రస్నానం, చొల్లంగి అమావాస్య నాటి సముద్రస్నానం, పుష్కరాల్లో నదీ...
News

30న నాగపూర్‌కు మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30వ తేదీన మహారాష్ట్రలోని నాగపూర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ కేశవ్‌ బలిరాం హెడ్గేవర్‌ గారి స్మారకాన్ని ఆయన సందర్శిస్తారు. అలాగే మాధవ్‌ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన...
News

గోదావరి పుష్కర ఏర్పాట్లకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల నియామకం

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్దం అవుతోంది. ఇందుకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఐఏఎస్‌లు వీరపాండ్యన్, విజయ్‌రామరాజును నియమిస్తూ సీఎ నిర్ణయం తీసుకున్నారు. వీరు గోదావరి పుష్కర పనులను...
News

ఏప్రిల్‌ 6న అయ్యోధ రామయ్యకు సూర్య తిలకం..!

శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో...
1 783 784 785 786 787 2,478
Page 785 of 2478