కోస్తాకు కీలకం గుల్లలమోద క్షిపణి కేంద్రం
కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో నెలకొల్పే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెండో మిస్సైల్ టెస్టింగ్ రేంజి సెంటర్ (ఎంటీఆర్- క్షిపణి పరీక్ష కేంద్రం)కు భూమిపూజకు రంగం సిద్దమవుతోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ఏర్పాట్లలో ఉంది. ఇప్పటికే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్లో...









