News

ArticlesNews

కోస్తాకు కీలకం గుల్లలమోద క్షిపణి కేంద్రం

కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో నెలకొల్పే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెండో మిస్సైల్‌ ‌టెస్టింగ్‌ ‌రేంజి సెంటర్‌ (ఎం‌టీఆర్‌- ‌క్షిపణి పరీక్ష కేంద్రం)కు భూమిపూజకు రంగం సిద్దమవుతోంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ఏర్పాట్లలో ఉంది. ఇప్పటికే మిస్సైల్‌ ‌టెస్టింగ్‌ ‌సెంటర్‌లో...
News

జామ్‌నగర్‌ నుంచి ద్వారకకు.. పాదయాత్ర చేస్తున్న అనంత్‌ అంబానీ.

సియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) పాద యాత్ర చేపట్టారు. తన 30వ పుట్టినరోజును పురస్కరించుకొని గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ద్వారక వరకూ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున...
News

టిటిడిపై సీఎం చంద్రబాబు సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9...
ArticlesNews

ఔరంగజేబ్‌ ‌ప్రేతాత్మ భారత్‌ను భయపెట్టలేదు!

‌ప్రశాంతంగా ఉండే చరిత్రాత్మక నగరం నాగపూర్‌ ‌మళ్లీ రణరంగమైంది. కారణం- మరాఠాల మీద మూడు వందల ఏళ్ల క్రితం మొగలులు ప్రారంభించిన యుద్ధం ఇంకా కొన సాగుతూ ఉండడమే. ఔరంగజేబ్‌ ‌ప్రేతాత్మ ప్రేరణతో ముస్లిం మతోన్మాదులు రెచ్చి పోయారు. క్రీస్తుశకం 1707లో...
News

ఔరంగజేబ్‌పూర్‌ పేరు శివాజీనగర్‌గా మార్పు

ఉత్తరాఖండ్‌లోని పలు ప్రదేశాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరంపర, ప్రజల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని 17 ప్రదేశాల పేర్లు మారుస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ఆయా రంగాల్లో గొప్ప...
News

హిందువుల ఐక్యత అవశ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులంతా ఏకమైతేనే ఫలితం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రాంత కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ పుట్టాశేషు అన్నారు. ఆర్ఎన్ఎస్ శతవసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇటీవల కడపజిల్లా, సింహాద్రిపురం జున్ను నారాయణరెడ్డి ఆయిల్ మిల్లో సింహాద్రిపురం ఖండ స్వయంసేవకులతో సభాకార్యక్రమం జరిగింది. అంతకుముందుగా...
News

వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు, కేవలం చట్టబద్ధమైన సంస్థ : రవిశంకర్ ప్రసాద్

వెనుకబడిన ముస్లిం మహిళలు, ముస్లిం కమ్యూనిటీ స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చామని, వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ విపక్షాల చేస్తున్న వాదనలో అర్ధం లేదని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేవలం రాజకీయ...
News

ఈ బిల్లు లేకపోతే.. పార్లమెంట్ భూమినీ వక్ఫ్ ఆస్తి అంటారు : కిరణ్‌ రిజిజు

కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సభలో ప్రసంగించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు....
ArticlesNews

ఆయుధం కంటే ప్రమాదకరం అర్బన్ నక్సల్స్… సదస్సులో వక్తలు

కేంద్రంలో ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ, అలాగే యూపీ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ లాంటివారు వస్తే సమస్యలన్నీ పరిష్కారమైపోతానే బలహీనత ప్రజల్లో కనిపిస్తోందని, సమస్యలన్నీ వారి నెత్తిపై వేసేసి మనం భద్రంగా పనులు చేసుకుందామనే తీరులో జనం...
News

శ్రీరామ నవమికి అయోధ్య ముస్తాబు…

శ్రీరామ నవమికి అయోధ్య ముస్తాబైంది. రామమందిరం విద్యుత్ దీపాల అలంకరణలో సుందరంగా దర్శనమిస్తోంది. రామాలయాన్ని రకరకాల పూలతో అలంకరించారు.బాలరాముడికి ఏప్రిల్‌ 6న నవమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య...
1 776 777 778 779 780 2,478
Page 778 of 2478