గోటి తలంబ్రాలకు కోటి దీపోత్సవం
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాల వద్ద గోటి తలంబ్రాలకు కోటి దీపోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. పవిత్ర నదీ జలాన్ని శిరసుపై చల్లుకుని రామ నామాలు పఠిస్తూ...









