News

News

దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం

శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని దాదాపు 300 ఏళ్ల పురాతన మల్లికార్జున స్వామి ఆలయం గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు శిలువ గుర్తులు వేసి, ఆ మతానికి సంబంధించిన రాతలు రాశారు. వేకువజామున అర్చకులు...
News

హిందువుల నుంచి వాళ్లు క్రమశిక్షణ నేర్చుకోవాలి: యోగి ఆదిత్యనాథ్

మీరట్‌లోని రోడ్లపై నమాజ్ చేయరాదంటూ ఉత్తప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమర్ధించారు. రోడ్డున్నవి నడవడానికే కానీ నమాజ్‌లు చేసుకోడానికి కాదన్నారు. మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ, అంతపెద్ద...
News

విశాఖలో ‘టైగర్ ట్రంప్-25’ విన్యాసాలు

భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 'టైగర్ ట్రంప్-25'సముద్ర విన్యాసాలు మంగళవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారత్ లో అమెరికా రాయబారి జోర్గాన్ కె. ఆండ్రూస్ మాట్లాడుతూ.. కార్యక్రమానికి విశాఖపట్నం వేదికవడం సంతోషకరమన్నారు. రాబోయే 2 వారాలపాటు జరిగే విన్యాసాలు ఇండో-పసిఫిక్ ప్రాంత...
News

వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన ముస్లిం మహిళలు

దేశ వ్యాప్తంగా వక్స్ సవరణ బిల్ల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు కొందరు మద్దతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వక్స్ సవరణ బిల్లకు జెడియు, టిడిపి, జెడిఎస్ వంటి పార్టీల మద్దతు ఇచ్చాయి. ప్రతిపక్ష కూటమి బిల్లుకు వ్యతిరేకించింది. ఇలాంటి...
News

కుంభకోణం తమలపాకు, తోవాలై పూసలమాలకు భౌగోళిక గుర్తింపు

కన్నియాకుమారి తోవాలైలో లభ్యమైయ్యే అరుదైన మణిపూసలతో తయారుచేసే మాల, తంజావూర్‌ జిల్లా కుంభకోణం ‘కొళుందు వెట్రిలై’గా పిలిచే తమలపాకుకు భౌగోళిక గుర్తింపు వచ్చిందని సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ గాంధీపేర్కొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతూ, ప్రత్యేక గుర్తింపు పొందిన వస్తువులకు...
News

మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

వక్ఫ్ సవరణ బిల్లు 2024 కేవలం ఒక బిల్లు కాదని, ఉమ్మీద్ Unified Waqf Management Empowerment, Efficiency and Devilopment అని, సాధికారత, సామర్థ్యం అభివృద్ధిని ఉద్దేశించినదని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. బిల్లుపై బుధవారంనాడు జరిగిన చర్చలో...
News

రాజ్యసభ ముందుకు వక్ఫ్‌ బిల్లు.. చర్చ చేపట్టిన ఎంపీలు

సుదీర్ఘ చర్చ తర్వాత లోక్‌సభలో ఆమోదం పొందిన వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు.. ఇప్పుడు రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం ఈ బిల్లు ను ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు. ఈ బిల్లుపై...
NewsSeva

మయన్మార్ భూకంప భాధితులకు సేవాభారతి సహాయం

భారీ భూకంపంతో మయన్మార్‌ అల్లాడిపోతుంది. అక్కడి ప్రజల జీవనవిధానం అస్తవ్యస్తంగా మారింది. మయన్మార్‌లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 2 వేల 700 దాటింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న ఆ దేశానికి భారత్‌ "ఆపరేషన్...
ArticlesNews

నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్‌ తల్లి పోస్ట్‌

అందాల అమెరికా అంటే మన భారత యువతకు ఓ బ్యూటీఫుల్‌ డ్రీమ్‌. ఆ కల సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా తమన తాము ఇబ్బందుల్లోకి నెట్టుకుని మరీ తిప్పలు పడతారు. ఇలా ఏటా వేలాదిమంది యువత అమెరికాలో సెటిల్‌ అయ్యేందుకు...
News

నియంత్రణ రేఖను దాటిన పాక్‌ ఆర్మీ.. దీటుగా బదులిచ్చిన భారత సైన్యం

భారత్‌-పాక్ సరిహద్దు వద్ద అలజడి చోటుచేసుకుంది. దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద వద్ద పాక్‌ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ‘‘ఏప్రిల్ 1న కృష్ణ...
1 775 776 777 778 779 2,478
Page 777 of 2478